📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం

PM-Kisan Samman Nidhi : ఈ నెల 3వ వారంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ!

Author Icon By Sudheer
Updated: June 6, 2025 • 8:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రైతుల ఆర్థిక సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం (Central Govt) అమలు చేస్తున్న ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan Samman Nidhi) పథకంలోని రెండో విడత సాయం ఈ నెల మూడవ వారంలో రైతుల ఖాతాల్లో జమ (Deposit in farmers’ accounts) కాబోతుందని సమాచారం. ప్రతి ఏడాదీ ఈ పథకం కింద రైతులకు మూడు విడతలుగా రూ.6,000 నిధిని కేంద్రం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి 19న తొలి విడతగా రూ.2,000 రైతులకు జమ చేశారు.

ఈ పథకం కింద 20 విడతలు

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ పథకం కింద 20 విడతలు (ఇన్‌స్టాల్‌మెంట్లు) చెల్లించబడ్డాయి. తాజాగా వచ్చే రెండో విడత (మొత్తంగా 21వ విడత) చెల్లింపు జూన్ మూడో వారంలో రైతుల ఖాతాల్లోకి చేరనున్నట్లు అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సాయం పొందాలంటే రైతులు తప్పనిసరిగా తమ ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేసి ఉండాలి. ఈ ప్రక్రియ పూర్తి చేయని రైతుల ఖాతాల్లో నిధులు జమకాకపోవచ్చు.

అర్హులైన రైతులు మాత్రమే అర్హులు

ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలంటే రైతులు PM-Kisan వెబ్‌సైట్ లేదా నికట్‌స్తితి CSC కేంద్రాల ద్వారా ఆధార్‌తో సంబంధిత సమాచారం నమోదు చేయాలి. అర్హులైన రైతులు మాత్రమే ఈ పథకానికి అంగీకారమైనట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. కాబట్టి ఈ పథకం ద్వారా పర్యవేక్షణ మరియు పారదర్శకత పెరుగుతూ, నిజమైన రైతులకే మేలు చేకూరుతోంది. కేంద్రం నుంచి రావాల్సిన ఈ సాయాన్ని పొందేందుకు రైతులు తమ వివరాలు సరిగ్గా నమోదు చేసుకున్నట్లు మరోసారి ధృవీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Read Also : Morning Tiffin: పొద్దున టిఫిన్ చేయడం మానేస్తున్నారా?

Google News in Telugu Money will be deposited in farmers PM kisan beneficiary status PM-Kisan Samman Nidhi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.