📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

PM Modi : అయోధ్యలో మోదీ ప్రత్యేక పర్యటన రామమందిరంపై..

Author Icon By Sai Kiran
Updated: November 25, 2025 • 8:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 25న అయోధ్యకు వెళ్లి, రామమందిరంపై పవిత్ర ధ్వజం ఎగురవేయడానికి సిద్ధమవుతున్నారు. రాం మందిర నిర్మాణం పూర్తయిన సంకేతాన్ని సూచించే ధ్వజారోహణం ఈసారి వివాహపంచమి శుభదినంలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఆర్‌ఎస్ఎస్ మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరవుతారు.

ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం, మోదీ ముందుగా అయోధ్య ప్రజలను పలకరించి తరువాత (PM Modi) మందిరానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు ఉన్న కాషాయ త్రిభుజ ధ్వజాన్ని మందిర శిఖరంపై ఎగురవేయనున్నారు.

Read Also: Bigg Boss 9: స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి

ఉదయం 10 గంటలకు ఆయన సప్తమందిర సముదాయాన్ని సందర్శించి, మహర్షి వశిష్ఠ, విష్వామిత్ర, అగస్త్య, వాల్మీకి, అహల్యా, నిషాదరాజు గుహ, మాత శబరిదేవాలయాల్లో పూజలు చేస్తారు. అనంతరం శేషావతార మందిరం, ఉదయం 11 గంటలకు అన్నపూర్ణ అమ్మవారి ఆలయాన్ని దర్శిస్తారు. తరువాత రామ్ దర్శన మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ద్వజంపై ప్రతిబింబించే ఉదయ సూర్యుడి చిహ్నం శ్రీరాముడి వీరత్వాన్ని సూచిస్తుంది. ఆ పవిత్ర ఓం, కోవిదర వృక్షం కూడా ధ్వజంపై రామరాజ్యం విలువలను ప్రతిబింబిస్తాయి.

రామమందిర శిఖరం ఉత్తర భారతీయ నాగర శైలిలో నిర్మితమై ఉండగా, దాని చుట్టూ దక్షిణ భారతీయశిల్పకళను ప్రతిబింబించే 800 మీటర్ల పరిధి గోడలు నిర్మించబడ్డాయి. ప్రధాన ఆలయ గోడలపై వాల్మీకి రామాయణంలోని ఘట్టాలను తెలిపే 87 రాతి శిల్పాలు, మరియు ఆలయ బాహ్య పరిధిలో భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలను చెప్తున్న 79 కంచు పలకలు అమర్చబడ్డాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read also :

Ayodhya Ram Mandir news Breaking News in Telugu Dhwaja Rohan ceremony Google News in Telugu Latest News in Telugu Modi Ayodhya event 2025 Modi Ayodhya visit PM Modi Vivaah Panchami Ram Mandir latest updates Ram temple completion ceremony Ram Temple flag hoisting Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.