📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Latest Telugu News : Mamata Banerjee : ‘సర్‌’ పేరుతో తల్లులు, సోదరీమణుల హక్కులను లాక్కుంటారా?’ మమతా బెనర్జీ

Author Icon By Sudha
Updated: December 11, 2025 • 4:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమ బెంగాల్‌లో చేపడుతున్న ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌)పై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. (Mamata Banerjee) పేర్లు తొలగిస్తే వంటగది వస్తువులతో పోరాటానికి మహిళలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘‘సర్‌’ పేరుతో తల్లులు, సోదరీమణుల హక్కులను లాక్కుంటారా?’ అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో వారు ఢిల్లీ నుంచి పోలీసులను తీసుకువచ్చి తల్లులు, సోదరీమణులను బెదిరిస్తారని బీజేపీపై మండిపడ్డారు. ‘బీజేపీనా? మహిళలా? ఎవరు ఎక్కువ శక్తివంతమైనవారో చూడాలనుకుంటున్నా’ అని అన్నారు. కాగా, తాను మతతత్వాన్ని నమ్మనని, లౌకికవాదాన్ని నమ్ముతానని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. బీజేపీ డబ్బు వినియోగించడంతోపాటు ఇతర రాష్ట్రాల వారిని తీసుకువచ్చి బెంగాల్‌ ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఆదివారం కోల్‌కతాలో నిర్వహించిన సామూహిక భగవత్ గీతా పారాయణ కార్యక్రమాన్ని విమర్శించారు. ‘ధర్మం అంటే స్వచ్ఛత, మానవత్వం, శాంతి. అంతేగాని హింస, వివక్ష, విభజన కాదు’ అని అన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి గొప్ప వ్యక్తులు ప్రజలను విభజించలేదని గుర్తు చేశారు.

Read Also : Trump: గోల్డ్ కార్డ్‌తో ప్రతిభావంతులను నియమించుకోవచ్చు

Mamata Banerjee

మరోవైపు స్వాతంత్ర్యం కోసం పోరాడి, దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన బెంగాల్ ప్రజలు తాము భారత పౌరులమని నిరూపించుకోవాలా? అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. గాయపడిన పులి ఆరోగ్యకరమైన పులి కంటే క్రూరంగా ఉంటుందని బీజేపీని హెచ్చరించారు. తమపై దాడి చేస్తే ఎలా ప్రతిదాడి చేయాలో తెలుసని చెప్పారు. ‘మీరు ఏం చేసినా సరే. బీహార్‌ మాదిరిగా బెంగాల్‌లో జరుగబోదు’ అని అన్నారు.

మమతా బెనర్జీ అర్హతలు?

ఆమె జోగమయ దేవి కళాశాల నుండి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీని అందుకుంది. తరువాత, ఆమె కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఇస్లామిక్ చరిత్రలో మాస్టర్స్ డిగ్రీని పొందింది. దీని తరువాత శ్రీ శిక్షాయతన్ కళాశాల నుండి విద్యలో డిగ్రీ మరియు కోల్‌కతాలోని జోగేష్ చంద్ర చౌధురి లా కళాశాల నుండి న్యాయ పట్టా పొందారు.

మమతా బెనర్జీ విద్య రుణం?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దార్శనిక నాయకత్వంలో, ఈ చొరవ విద్యార్థులు ఆర్థిక భారాలు లేకుండా ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలు కల్పిస్తుంది. 4% వడ్డీకి ₹10 లక్షల వరకు రుణం . చదువు సమయంలో సకాలంలో చెల్లింపుపై 1% వడ్డీ రాయితీ. భారతదేశం & విదేశాలలో చదువులకు వర్తిస్తుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Indian Politics latest news Mamata Banerjee Mamata Speech Telugu News West Bengal Women’s Rights

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.