📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

డాక్టర్ రేప్ కేసు : కోర్టు తీర్పుపై మమతా బెనర్జీ అసహనం

Author Icon By Sudheer
Updated: January 21, 2025 • 6:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ రేప్ కేసులో దోషి సంజయ్ రాయ్కు కోల్‌కతా కోర్టు జీవిత ఖైదు విధించడం పట్ల బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు సమాజానికి సందేశాత్మకంగా ఉండే తీర్పు కావాలని తమ ప్రభుత్వం భావించిందని కానీ జీవిత ఖైదు విధించడం మాకు ఏమాత్రం నచ్చలేదని , ఈ తీర్పు పట్ల తమ అసమ్మతి హైకోర్టులో అప్పీల్ ద్వారా తెలియజేస్తామని ఆమె స్పష్టం చేశారు.

కోర్టు తీర్పు వెలువడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుండి నిరసనలు వ్యక్తమయ్యాయి. మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ర్యాలీలు నిర్వహించాయి. న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెంచేందుకు కఠినమైన శిక్షలు అవసరమని వారు డిమాండ్ చేసారు. ఈ కేసు దేశంలో మహిళల భద్రతపై మరోసారి చర్చలు రేకెత్తించింది. బాధితుల కోసం న్యాయం జరగాలని, దోషులకు కఠినమైన శిక్షలు విధించడం ద్వారా ఇలాంటి సంఘటనలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. న్యాయవ్యవస్థ వేగంగా న్యాయం చేయడం సమాజంలో ఆత్మవిశ్వాసం పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

cm mamata banerjee Google news Judgement Kolkata doctor rape and murder case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.