📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Mamata Banerjee: 58 లక్షల ఓట్ల తొలగింపుపై ‘దీదీ’ ఫైర్!

Author Icon By Tejaswini Y
Updated: February 4, 2026 • 2:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) నేడు సుప్రీంకోర్టులో న్యాయవాది అవతారమెత్తారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా ఆమె ధ్వజమెత్తారు. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు స్వయంగా వాదనలు వినిపిస్తూ, ఎన్నికల సంఘం తీరుపై ఘాటు విమర్శలు చేశారు.

Read Also: Karnataka: భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త

Mamata Banerjee: ‘Didi’ fires on the cancellation of 58 lakh votes!

ఆధార్‌పై వివక్ష ఎందుకు?

వాదనల సందర్భంగా మమతా బెనర్జీ ప్రధానంగా ఆధార్ కార్డు అంశాన్ని ప్రస్తావించారు. “దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఓటరు గుర్తింపు కోసం ఆధార్‌ను ప్రామాణికంగా అనుమతిస్తున్నప్పుడు, కేవలం పశ్చిమ బెంగాల్‌లోనే ఎందుకు తిరస్కరిస్తున్నారు?” అని ఆమె ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ప్రజల పట్ల చూపుతున్న వివక్ష అని ఆమె వాదించారు.

58 లక్షల ఓట్లపై ఆందోళన

బెంగాల్‌లో సుమారు 58 లక్షల ఓట్లను తొలగించడంపై మమత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

చారిత్రక వాదనలు

ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, కోర్టులో ‘పార్టీ-ఇన్-పర్సన్’గా తానే స్వయంగా వాదనలు వినిపించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. న్యాయశాస్త్రంలో పట్టా ఉన్న మమత, తన వాదనలతో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాల్లోని లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aadhaar Card Didi Legal Arguments Election Commission of India Mamata Banerjee SIR Case Hearing Supreme Court Voter List Deletion West Bengal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.