📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Maharashtra: ఆలస్యంగా వచ్చిందని వంద గుంజీలు తీయించిన టీచర్.. ప్రాణం విడిచిన బాలిక

Author Icon By Sushmitha
Updated: November 20, 2025 • 2:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పిల్లలు క్రమశిక్షణతో ఎదగాలని ప్రతి టీచర్ (Teacher) కోరుకుంటుంది. చక్కగా చదవాలని, నీట్ గా కనిపించాలని, సమయానికి స్కూలు రావాలని, హోంవర్కు (homework) తప్పనిసరిగా చేయాలని విద్యాబోధతో పాటు నైతిక విలువల్ని కూడా బోధిస్తారు ఉపాధ్యాయులు.విద్యార్థులు మాట వినడకపోతే ఉపాధ్యాయులు శిక్ష కూడా విధిస్తారు. ఆ శిక్ష వారి క్షేమం కోరేదిలా ఉండాలి తప్ప ప్రాణం తీసేంతగా శిక్ష ఉండకూడదు. పిల్లలు విద్యార్థులే కానీ వారు నేరస్తులు కారనే స్పృహ ఉపాధ్యాయుల్లో ఖచ్చితంగా ఉండాలి.అయితే ఓ టీచర్ విద్యార్థికి ఇచ్చిన శిక్ష ఆమె ప్రాణాలను తీసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Read Also: AP Liquor Scam: చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తు

Maharashtra Teacher who slapped a hundred times for coming late.. Girl dies

వీపుపై బ్యాగ్ పెట్టి గుంజీలు తీయించిందని బాలిక తల్లి ఫిర్యాదు

మహారాష్ట్ర (Maharashtra) పాల్హర్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఈనెల 8న జరిగిన ఘటన ఇది. ఆలస్యంగా స్కూల్ కు వచ్చినందుకు బలవంతంగా వంద గుంజీలు తీయమని ఉపాధ్యాయురాలు చెప్పింది. దీంతో బాలిక గుంజీలు తీస్తూ అస్వస్థతకు గురై, ప్రాణాలు కోల్పోయింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఉపాధ్యాయురాలిని అరెస్టు చేశారు. 

అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థిని బలవంతంగా గుంజీలు తీయించింది టీచర్. స్కూల్ కు లేట్ గా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాలికకు ఈవిధంగా శిక్షను విధించింది. బాలికను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. వీపుపై బ్యాగ్ పెట్టి గుంజీలు తీయించిందని బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో టీచర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

corporal punishment; education tragedy. Google News in Telugu Latest News in Telugu Maharashtra school punishment student death Teacher Misconduct Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.