విమాన ప్రమాదంలో మృతి చెందిన (Maharashtra) మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) అంత్యక్రియలు గత గురువారం బారామతి విద్యాప్రతిష్ఠాన్ మైదానంలో జరిగాయి. ఆ సమయంలో కొంతమంది దొంగలు చేతివాటం ప్రదర్శించారు. అజిత్ పవార్ అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Read Also: Trump: భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ
(Maharashtra) అంతిమ సంస్కారాలకు హాజరైన వారి నుంచి బంగారు చైన్లను దొంగిలించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి దాదాపు రూ. 30 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: