పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనే రాజకీయ ఆశ ఒక తండ్రిని అమానుషుడిగా మార్చిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నకూతురినే హత్య చేసిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మహారాష్ట్ర (Maharashtra) ముత్కేడ్, కెరూరు చెందిన పాండురంగ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సన్నహాలు చేసుకుంటున్నారు. అయితే ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హత ఉందని తండ్రి పాండురంగ, కేరూర్ సర్పంచ్ గణేష్తో కలిసి తన పెద్ద కూతురు ప్రాచి, ని నిజామాబాద్ ఎడపల్లిలోని నిజాంసాగర్ కెనాల్లో తోసి చంపాడు. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
Read Also: Hyderabad Crime: భార్య ఆత్మహత్య ప్రయత్నం.. సహకరించిన భర్త
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: