పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) లో ఉద్యోగావకాశం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఈ సంస్థ తాజాగా ఆఫీసర్ ట్రైనీ (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 20 ఖాళీలు ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ. ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి.
Read Also: CCI Recruitment: సీసీఐలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీ ప్రారంభం
అర్హతలు
CA/ICWA ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాతపరీక్ష(CBT),ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.powergrid.in/
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: