हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Telugu news: Jankalyan Expressway: 4 గంటల్లో ముంబై నుంచి హైదరాబాద్ కి చేరుకోవచ్చు

Tejaswini Y
Telugu news: Jankalyan Expressway: 4 గంటల్లో ముంబై నుంచి హైదరాబాద్ కి చేరుకోవచ్చు

Maharashtra Master Plan: భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు మహారాష్ట్ర రాష్ట్రాన్ని సంపూర్ణంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక మాస్టర్ ప్లాన్‌ను ప్రకటించింది. డిసెంబర్ 14న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) ఈ దీర్ఘకాలిక విజన్‌ను ఆవిష్కరించారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, వేగవంతమైన రవాణా మార్గాలు, మెరుగైన కనెక్టివిటీ, కొత్త వాణిజ్య కేంద్రాలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలతో మహారాష్ట్రను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశం.

Read Also: Delhi Air Pollution: దట్టమైన పొగమంచుతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి

Jankalyan Expressway
Jankalyan Expressway: You can reach Hyderabad from Mumbai in 4 hours

రూ.36 వేల కోట్ల ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్..

ఈ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో ప్రధాన ఆకర్షణగా నిలిచేది ముంబై–హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌వే. దాదాపు రూ.36 వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ రహదారిని ‘జనకల్యాణ్ ఎక్స్‌ప్రెస్‌వే (Jankalyan Expressway)’గా కూడా పిలుస్తారు. థానే, పుణే, అహల్యానగర్, బీడ్, లాతూర్ జిల్లాల మీదుగా సాగే ఈ 450 కిలోమీటర్ల యాక్సెస్-కంట్రోల్డ్ కారిడార్, ముంబైను హైదరాబాద్‌తో నేరుగా కలుపుతుంది. దీని వల్ల రెండు నగరాల మధ్య దూరం 180 కిలోమీటర్లకు పైగా తగ్గి, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ముంబై నుంచి లాతూర్ వరకు ప్రయాణంలో సుమారు నాలుగున్నర గంటల సమయం ఆదా కానుంది. ఈ రహదారి మార్గమధ్యంలోని జిల్లాల ఆర్థిక పురోగతికీ కొత్త ఊపునివ్వనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870