हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

India : భారత్ షాకింగ్ నిర్ణయం..కృష్ణమూర్తిని కేంద్రం తొలగింపు

Sudheer
India : భారత్ షాకింగ్ నిర్ణయం..కృష్ణమూర్తిని కేంద్రం తొలగింపు

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF)లో భారత్ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ను కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా తన పదవి నుంచి తొలగించింది. ఈ నిర్ణయం ఆయన పదవీకాలం ఇంకా ఆరు నెలలు మిగిలి ఉండగానే తీసుకోవడం రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇది సాధారణ స్థాయి నిర్ణయం కాదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భారత్ IMFను ఉద్దేశించి పాకిస్తాన్‌కు నిధులు మంజూరు

ఇటీవల భారత్ IMFను ఉద్దేశించి పాకిస్తాన్‌కు నిధులు మంజూరు చేయవద్దని సూచించింది. ఆ నిధులు ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లే అవకాశం ఉందని భారత్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, మే 9న IMFలో దీనిపై సమీక్ష జరగనుంది. అలాంటి కీలక సమయంలోనే కృష్ణమూర్తిని తొలగించడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఆయన మార్గదర్శకతతో భారత్ గళాన్ని బలంగా వినిపిస్తున్న తరుణంలో తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఏదో మర్మం ఉందని భావిస్తున్నారు.

విధానాల్లో కొన్ని మార్పులు చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం

కేంద్రం ఈ విషయంపై అధికారికంగా పూర్తి వివరణ ఇవ్వకపోయినా, కొందరు నిపుణులు దీన్ని రాజకీయ లేదా అంతర్గత పరిపాలన వ్యూహాల భాగంగా చెబుతున్నారు. మరోవైపు, IMF వంటి అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలు, విధానాల్లో కొన్ని మార్పులు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ చర్య తీసుకున్నదని మరో వర్గం అభిప్రాయపడుతోంది. ఏది ఏమైనా, భారత్ నిర్ణయం అంతర్జాతీయ వేదికపై ప్రభావం చూపనుంది. మే 9 సమీక్షలో భారత్ కొత్త ప్రతినిధి ఎలాంటి నడవడి అవలంబిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.

Read Also : Pakistan : మళ్లీ కవ్వింపు చర్యలకు దిగిన పాక్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఘోర రోడ్డు ఘటన: మహరాజ్‌గంజ్‌లో యువకుడు మృతి

ఘోర రోడ్డు ఘటన: మహరాజ్‌గంజ్‌లో యువకుడు మృతి

మహిళలు–వృద్ధులకు లోయర్ బెర్త్ హామీ: ప్రయాణికులకు కొత్త సౌకర్యాలు

మహిళలు–వృద్ధులకు లోయర్ బెర్త్ హామీ: ప్రయాణికులకు కొత్త సౌకర్యాలు

గోవా అగ్నిప్రమాదం.. పరిహారం ప్రకటించిన సీఎం

గోవా అగ్నిప్రమాదం.. పరిహారం ప్రకటించిన సీఎం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

📢 For Advertisement Booking: 98481 12870