📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Sherry Singh: భారత మహిళను వరించిన మిసెస్ యూనివర్శ్

Author Icon By Vanipushpa
Updated: October 14, 2025 • 1:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియాకు మిస్ యూనివర్స్ లు, మిస్ వర్ల్డ్ లు బాగానే వచ్చాయి. ప్రపంచ అందగత్తెలతో మనవారు ఎప్పుడూ పోటీ పడుతూనే ఉంటారు. అయితే మిస్ అందగత్తెల పోటీలానే మిసెస్ పోటీలు కూడా జరుగుతాయి. 48 ఏళ్ళుగా వీటిని నిర్వహిస్తున్నారు. పెళ్ళైన, తల్లులు అయిన మహిళలకు ఈ పోటీ నిర్వహిస్తారు. ఇందులో మొదట్టమొదటిసారిగా ఒక భారతీయులు టైటిల్ గెలుచుకున్నారు. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో జరిగిన 48వ ఎడిషన్ మిసెస్ యూనివర్స్ పోటీల్లో భారతీయురాలు షెర్రీ సింగ్ ఈ ఘనత సాధించారు. 48 ఏళ్లుగా సాగుతున్న ఈ పోటీలో ఈ మిసెస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా షెర్రీ సింగ్(Sherry Singh) చరిత్ర సృష్టించారు. ఈసారి పోటీల్లో మొత్తం 120మంది దేశాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు.

Read Also: Lajawal Ishq: పాకిస్థాన్‌లో రియాలిటీ షో పై దేశ ప్రజల ఆగ్రహం

Sherry Singh: భారత మహిళను వరించిన మిసెస్ యూనివర్శ్

మహిళలకూ అంకితం చేసిన షెర్రీసింగ్

మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్న షెర్రీసింగ్ తీవ్ర భావోద్వేగానికి గురైయ్యారు. మిసెస్ యూనివర్స్ 2025గా ఆమె పేరు ప్రకటించినప్పుడు కన్నీళ్ళను ఆపుకోలేకపోయారు. ఈమెకు తొమ్మిదేళ్ళ క్రితం పెళ్ళయింది. ఒక కొడుకు కూడా ఉన్నాడు. షెర్రీ సింగ్ తన విజయాన్ని అందరు మహిళలకూ అంకితమిచ్చారు. పరిస్థితులు దాటుకుని, కలలు కనడానికి సాహసం చేసే ప్రతీ మహిళకు ఈ విజయం అంకితమని ఆమె చెప్పారు.

తెలివితేటలు, సామాజిక బాధ్యతలకు ప్రాధాన్యం

మనీలాలో జరిగిన మిసెస్ యూనివర్శ్ పటీల్లో విజేతను కేవలం అందం ద్వారానే కాకుండా..తెలివితేటలు, కరుణ, సామాజిక బాధ్యతలకు కూడా జ్యూరీ సమాన ప్రాధాన్యం ఇచ్చింది. షెర్రీ సింగ్ చాలా ఏళ్ళుగా పేద బాలికల విద్యకు మద్దతునిచ్చే సంస్థలతో కలిసి పని చేస్తున్నారు. అదే సమయంలో మానసిక ఆరోగ్యం, భావోద్వేగ శ్రేయస్సు కోసం నిత్యం కృషి చేస్తూన్నారు. వీటిని కూడా జ్యూరీ పరిగణనలోకి తీసుకుంది. షెర్రీ సింగ్ ఫ్యాషన్ టెక్నాలజీలో కూడా మాస్టర్స్ డిగ్రీ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Beauty Pageant global recognition Indian Pride Indian Woman Winner International Beauty Contest Latest News Breaking News mrs universe 2025 Telugu News Women Empowerment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.