📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Indian Railways: వందే భారత్ స్లీపర్ సేవలకు గ్రీన్ సిగ్నల్

Author Icon By Tejaswini Y
Updated: January 1, 2026 • 3:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Vande Bharat Sleeper Trains: కొత్త ఏడాది ఆరంభంలోనే దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందనుంది. వందే భారత్ స్లీపర్ రైళ్లు జనవరి నుంచే అందుబాటులోకి రానున్నట్లు భారతీయ రైల్వే(Indian Railways) అధికారికంగా వెల్లడించింది. ఈ రైళ్లకు సంబంధించిన ట్రయల్ రన్స్ ఇప్పటికే పూర్తయ్యాయని, కొన్నిచిన్న మార్పులు చేసిన అనంతరం త్వరలోనే వాణిజ్య సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపింది.

Read Also: Online Services: కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు

Indian Railways: Green signal for Vande Bharat sleeper services

164 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు

రైల్వే శాఖ ప్రకారం, నాన్-ఏసీ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అమృత్ భారత్ రైళ్లను, ఏసీ సదుపాయాలతో దీర్ఘదూర ప్రయాణాలకు అనువుగా వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెడుతున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 164 వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Bharat Express) సర్వీసులు విజయవంతంగా నడుస్తున్నాయని, ఈ ఏడాదిలోనే ప్రధాని నరేంద్ర మోదీ 42 కొత్త రైల్వే ప్రాజెక్టులను దేశానికి అంకితం చేశారని రైల్వే శాఖ వెల్లడించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Amrit Bharat trains Indian Railways 2025 Indian Railways news New train services India vande bharat express Vande Bharat sleeper train

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.