📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక

Indian Railways: వందే భారత్ స్లీపర్ సేవలకు గ్రీన్ సిగ్నల్

Author Icon By Tejaswini Y
Updated: January 1, 2026 • 3:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Vande Bharat Sleeper Trains: కొత్త ఏడాది ఆరంభంలోనే దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందనుంది. వందే భారత్ స్లీపర్ రైళ్లు జనవరి నుంచే అందుబాటులోకి రానున్నట్లు భారతీయ రైల్వే(Indian Railways) అధికారికంగా వెల్లడించింది. ఈ రైళ్లకు సంబంధించిన ట్రయల్ రన్స్ ఇప్పటికే పూర్తయ్యాయని, కొన్నిచిన్న మార్పులు చేసిన అనంతరం త్వరలోనే వాణిజ్య సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపింది.

Read Also: Online Services: కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు

Indian Railways: Green signal for Vande Bharat sleeper services

164 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు

రైల్వే శాఖ ప్రకారం, నాన్-ఏసీ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అమృత్ భారత్ రైళ్లను, ఏసీ సదుపాయాలతో దీర్ఘదూర ప్రయాణాలకు అనువుగా వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెడుతున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 164 వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Bharat Express) సర్వీసులు విజయవంతంగా నడుస్తున్నాయని, ఈ ఏడాదిలోనే ప్రధాని నరేంద్ర మోదీ 42 కొత్త రైల్వే ప్రాజెక్టులను దేశానికి అంకితం చేశారని రైల్వే శాఖ వెల్లడించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Amrit Bharat trains Indian Railways 2025 Indian Railways news New train services India vande bharat express Vande Bharat sleeper train

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.