📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?

Indian Railways: కేంద్ర రైల్వేశాఖ శుభవార్త.. మరో 12 వందే భారత్ స్లీపర్ రైళ్లు

Author Icon By Rajitha
Updated: January 2, 2026 • 3:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మరో 12 వందే భారత్ స్లీపర్ (Vande Bharat Express) రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ముందుగా కోల్‌కతా–గుహవాటి మార్గంలో తొలి రైలును ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ రైలు జనవరి 18 లేదా 19 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. ఆధునిక సదుపాయాలతో పాటు మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఈ రైళ్లను రూపొందించినట్లు చెప్పారు.

Read also: MTV: మూతపడిన ‘ఎంటీవీ’ మ్యూజిక్ ఛానెల్స్?

Good news from the Central Railway Ministry

ఈ రైలులో మొత్తం 828 మంది ప్రయాణించవచ్చు

కోల్‌కతా–గుహవాటి మధ్య విమాన టికెట్ల ధరలు రూ.6,000 నుంచి రూ.8,000 వరకు ఉండగా, వందే భారత్ స్లీపర్ రైలులో థర్డ్ ఏసీ టికెట్ ధర రూ.2,300గా నిర్ణయించారు. సెకండ్ ఏసీ దాదాపు రూ.3,000, ఫస్ట్ ఏసీ రూ.3,600గా ఉండనుంది. ఈ రైలులో మొత్తం 828 మంది ప్రయాణించవచ్చు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లే సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రస్తుతం 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Indian Railways latest news Sleeper Train Telugu News Vande Bharat

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.