📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Jairam : దేశంలో దౌత్యనీతి పూర్తిగా దెబ్బతిన్నది : జైరామ్‌ రమేశ్‌

Author Icon By Sudha
Updated: June 27, 2025 • 3:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు (NDA government) తీరుపై కాంగ్రెస్‌ పార్టీ (Congress party) సీనియర్‌ నాయకుడు, ఎంపీ జైరామ్‌ రమేశ్‌ (Jairam Ramesh) మరోసారి మండిపడ్డారు. ముఖ్యంగా భారత విదేశాంగ శాఖ (External Affairs Ministry) వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు.

Jairam : దేశంలో దౌత్యనీతి పూర్తిగా దెబ్బతిన్నది : జైరామ్‌ రమేశ్‌

దారితప్పిన దారితప్పిన
దారితప్పిన భారతదేశ దౌత్యనీతి (Indian Diplomacy) ని సరిచేయడానికి విదేశాంగ శాఖ తగిన సలహా ఇవ్వాలన్నారు.దేశంలో దౌత్యనీతి పూర్తిగా దెబ్బతిన్నదని జైరామ్‌ రమేశ్‌ ఆరోపించారు. భారత్‌తో పెద్ద ట్రేడ్‌ డీల్‌ కుదరబోతోందని అమెరికా అధ్యక్షడు డొనాల్డ ట్రంప్‌ అన్నారని, ఆ ట్రేడ్‌ డీల్ ఏమిటో విదేశాంగ శాఖ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని తానే కుదిర్చానని ట్రంప్‌ మాటిమాటికి చెబుతున్నా విదేశాంగ శాఖ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు.
చరిత్రను తవ్వడం ఏం లాభం
భారత ప్రభుత్వం దేశ దౌత్యనీతిని గాడిన పెట్టాలని, అందుకు విదేశాంగ శాఖ కృషి చేయాలని జైరామ్‌ రమేశ్‌ అన్నారు. ముందుగా చేయాల్సిన ఆ పని చేయకుండా 50 ఏళ్ల క్రితం నాటి చరిత్రను తవ్వడంతో ఏం లాభమని ప్రశ్నించారు. ఈ ఏడాది జూన్‌ 25 నాటికి దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అధికార బీజేపీ ‘సంవిధాన్‌ హత్యా దివస్‌’ నిర్వహించడంపై జైరామ్‌ రమేశ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also:Jagannath Yatra: జగన్నాథ రథయాత్రలో భక్తుల పైకి దూసుకెళ్లిన

#DonaldTrump #ForeignPolicy #IndianDiplomacy #IndiaUSRelations #JairamRamesh Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.