📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

News Telugu: India: ఆర్థిక అభివృద్ధిలో మారీటైమ్‌ రంగం పై కీలక వ్యాఖ్యలు: మోదీ

Author Icon By Rajitha
Updated: October 30, 2025 • 11:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియా మారిటైమ్ వీక్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) షిప్పింగ్ రంగంలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మక మార్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మారిటైమ్ రంగం దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో ప్రధానమని, సుస్థిర ఆర్థిక ప్రగతికి ఇది దోహదపడుతోందని తెలిపారు. విలింజం పోర్ట్ నిర్మాణం ద్వారా భారత్ కొత్త దిశగా అడుగులు వేసిందని ఆయన గర్వంగా పేర్కొన్నారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో 85 దేశాలు పాల్గొన్నాయని, రూ.10 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయని ప్రధాని తెలిపారు.

Read Also: Faridabad Crime:మైనర్ బాలిక కిడ్నాప్..ఆ పై సామూహిక అత్యాచారం

India: ఆర్థిక అభివృద్ధిలో మారీటైమ్‌ రంగం

మోదీ మాట్లాడుతూ గత 11 ఏళ్లలో భారత మారిటైమ్ రంగం గణనీయమైన పురోగతి సాధించిందని, ప్రపంచస్థాయిలో కొత్త రికార్డులు నెలకొల్పిందని పేర్కొన్నారు. విలింజం పోర్ట్ ద్వారా దేశంలో తొలి డీప్ వాటర్ పోర్ట్ ఏర్పడిందని, ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్ అక్కడికి చేరిందని అన్నారు. పాత చట్టాలు, నిబంధనలను రద్దు చేసి కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టామని, భారత పోర్ట్‌లను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లామని వెల్లడించారు. సముద్ర వాణిజ్యం గతంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగిందని, తీరప్రాంత అభివృద్ధి ద్వారా లక్షలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని మోదీ పేర్కొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Economy india latest news Maritime modi Ports Shipping Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.