हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Breaking News – Income Tax: ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించింది ఎంతమందో తెలుసా?

Sudheer
Breaking News – Income Tax: ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించింది ఎంతమందో తెలుసా?

దేశంలో 142.21 కోట్ల జనాభా ఉన్నప్పటికీ, 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేవలం 3.51 కోట్ల మంది మాత్రమే ఆదాయ పన్ను చెల్లించారని (Income Tax) ఆర్థిక నిపుణులు వెల్లడించారు. ఇది మొత్తం జనాభాలో కేవలం 4 శాతమే కావడం గమనార్హం. ఇంత పెద్ద దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పాన్–ఆధార్ లింక్, ITR దాఖలుదారులు

ప్రస్తుతం 51.69 కోట్ల మంది పాన్, ఆధార్ లింక్ చేసినప్పటికీ, అందులో 7.20 కోట్ల మంది మాత్రమే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ITR) దాఖలు చేశారు. ఈ సంఖ్యలోనూ నిజంగా పన్ను చెల్లించిన వారు 3.51 కోట్ల మందే కావడం పన్ను పరిపాలనలో ఉన్న సమస్యలను ప్రతిబింబిస్తోంది. ఎక్కువమంది ఉద్యోగులు ట్యాక్స్ స్లాబ్‌కు దిగువన ఉండడం, కొంతమంది స్వతంత్ర వృత్తిదారులు పన్ను ఎగవేయడం, అలాగే క్యాష్ లావాదేవీలు అధికంగా ఉండటం ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.

అభివృద్ధి చెందిన దేశాలతో పోలిక

అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 50 శాతం మంది పన్ను చెల్లిస్తారు. అందువల్లే అక్కడ ప్రభుత్వాలకు మౌలిక వసతులు, ప్రజా సేవల అభివృద్ధి కోసం విస్తృత వనరులు లభిస్తాయి. భారతదేశంలో మాత్రం కేవలం 4 శాతం మంది మాత్రమే పన్ను చెల్లించడం వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు పరిమితమవుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడానికి అవగాహన కార్యక్రమాలు, పన్ను విధానాల్లో సరళీకరణ, అలాగే కఠినమైన పన్ను అమలు చర్యలు అవసరమని సూచిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ

ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ

ఫోన్‌పేలో కొత్త ఫీచర్.. పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్!

ఫోన్‌పేలో కొత్త ఫీచర్.. పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్!

యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్

యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల మృతి

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల మృతి

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

ఇల్లు కొంటున్నారా అయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు..ఆ నియమాలు ఏంటి?

ఇల్లు కొంటున్నారా అయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు..ఆ నియమాలు ఏంటి?

వాషింగ్టన్ డీసీ మేయర్‌ రేసులో భారతీయ మహిళ

వాషింగ్టన్ డీసీ మేయర్‌ రేసులో భారతీయ మహిళ

శ్రీవారి సులభదర్శనం కోసం నిరీక్షణ

శ్రీవారి సులభదర్శనం కోసం నిరీక్షణ

ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. పర్‌ప్లెక్సిటీ ప్రో ఆఫర్ బంద్!

ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. పర్‌ప్లెక్సిటీ ప్రో ఆఫర్ బంద్!

బీహార్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

బీహార్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

ఉచిత పథకాలు దేశ ఆర్థికాభివృద్ధికి దెబ్బ: సుప్రీంకోర్టు

ఉచిత పథకాలు దేశ ఆర్థికాభివృద్ధికి దెబ్బ: సుప్రీంకోర్టు

📢 For Advertisement Booking: 98481 12870