हिन्दी | Epaper
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Terrorist Arrest : రాయచోటి పట్టణంలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు

Divya Vani M
Terrorist Arrest : రాయచోటి పట్టణంలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు

అన్నమయ్య జిల్లా రాయచోటిలో (In Rayachoti, Annamayya district) ఉగ్రవాద కలకలం రేపే ఘటన చోటు చేసుకుంది. రెండు దశాబ్దాలకు పైగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు (Two terrorists arrested) చేశారు. ఈ అరెస్టుతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.అబూబక్కర్‌, మొహమ్మద్‌ అలీ అలియాస్‌ యూసఫ్‌ అనే అన్నదమ్ములు కేరళలోని మేళపలయంకు చెందినవారు. ఈ ఇద్దరు గత ముప్పై ఏళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటూ పోలీసుల కంటిలో పడకుండా గడిపారు. చివరకు తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) వారికి పట్టేసింది.1995 నుంచి పరారీలో ఉన్న అబూబక్కర్‌ రాయచోటి పట్టణంలోని కొత్తపల్లెలో అమానుల్లా అనే పేరుతో చిన్న దుకాణం నిర్వహిస్తున్నాడు. స్థానికులు అతన్ని ‘కుట్టీ’ అనే పేరుతో పిలుస్తారు. చుట్టుపక్కలవారికి ఇతని అసలు గతం పూర్తిగా తెలియలేదు.

మొహమ్మద్ అలీ – బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు

ఈ క్రమంలో అతని తమ్ముడు మొహమ్మద్ అలీ 1999లో తమిళనాడు, కేరళల్లో జరిగిన బాంబు దాడుల్లో ప్రధాన నిందితుడు. అతడు రాయచోటి మహబూబ్‌బాషా వీధిలో సొంత ఇల్లు నిర్మించుకుని అక్కడే స్థిరపడిపోయాడు. చీరల వ్యాపారం, చిన్న దుకాణంతో తన అసలైన చరిత్రను దాచే ప్రయత్నం చేశాడు.

వారిపట్ల స్థానికుల అనుమానాలు ఇప్పుడే వెలుగులోకి

ఇప్పటికే పలుమార్లు ఈ ఇద్దరూ కొన్ని నెలల పాటు కనిపించకుండా పోయినట్లు స్థానికులు గుర్తుచేస్తున్నారు. ఎక్కడికైనా వ్యాపారం కోసం వెళ్తామంటూ చెప్పేవారు అని వారు వివరించారు. కానీ ఇప్పుడు ఆ మాటల వెనక ఉన్న నిజం బయటపడింది.

ఉగ్రవాదులకు ఆశ్రయం గా మారిన పట్టణం – విచారణ ముమ్మరం

ఈ అరెస్టుల నేపథ్యంలో పోలీసులు ఈ ఇద్దరి పాత సంబంధాలను, స్థానికంగా ఉన్న ఇతర అనుమానాస్పద కార్యకలాపాలను పరిశీలిస్తున్నారు. రాయచోటి వంటి ప్రశాంత పట్టణం ఇలా ఉగ్రవాదులకు ఆశ్రయంగా మారడం కలవరపెడుతోంది.

Read Also : Runway Exposed : ఓ తల్లి కొడుకు … వాయుసేన రన్‌వేనే అమ్మేశారు!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంట్లో దోపిడీ, పోలీసులు దర్యాప్తు

మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంట్లో దోపిడీ, పోలీసులు దర్యాప్తు

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ
1:06

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ

కోరికకు అడ్డొచ్చిందని యువతిని హత్య చేసిన యువకుడు

కోరికకు అడ్డొచ్చిందని యువతిని హత్య చేసిన యువకుడు

జాతీయ భద్రతకు ఎంటర్‌ప్రైజ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లు కీలకం

జాతీయ భద్రతకు ఎంటర్‌ప్రైజ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లు కీలకం

ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం

ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం

పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?

పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో BJP అధికారంలోకి వస్తుంది: అమిత్ షా

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో BJP అధికారంలోకి వస్తుంది: అమిత్ షా

AERB చైర్మన్‌గా ఏకే బాలసుబ్రహ్మణ్యన్ నియామకం!

AERB చైర్మన్‌గా ఏకే బాలసుబ్రహ్మణ్యన్ నియామకం!

ఇకపై UPSC పరీక్షల్లో ‘ఫేస్ అథెంటికేషన్’

ఇకపై UPSC పరీక్షల్లో ‘ఫేస్ అథెంటికేషన్’

నీట్ యూజీ సిలబస్‌ విడుదల

నీట్ యూజీ సిలబస్‌ విడుదల

శ్రీవారిని దర్శించుకున్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సీఈవో

శ్రీవారిని దర్శించుకున్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సీఈవో

📢 For Advertisement Booking: 98481 12870