हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Vaartha live news : Asaduddin Owaisi : నలుగురు మంత్రుల్ని అరెస్ట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది: ఒవైసీ

Divya Vani M
Vaartha live news : Asaduddin Owaisi : నలుగురు మంత్రుల్ని అరెస్ట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది: ఒవైసీ

భారత రాజ్యాంగం పునాదులను కదిలించేలా కేంద్రం తెచ్చిన బిల్లుపై (AIMIM) నేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్రంగా స్పందించారు. ప్రధాని పదవిని రాష్ట్రపతి తొలగించగలరా అనే కీలక ప్రశ్నను ఆయన లేవనెత్తారు.కొత్తగా ప్రతిపాదించిన బిల్లులు రాజ్యాంగాన్ని తాకట్టు పెడుతున్నాయని ఒవైసీ మండిపడ్డారు. ఇవి మౌలిక హక్కులకు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, అని ఆయన అభిప్రాయపడ్డారు.రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి మంత్రిమండలి సలహాపైనే నడవాలి. అలాంటప్పుడు… వారు స్వయంగా ప్రధాని పదవిని ఎత్తేయగలరా? అని ఒవైసీ నిలదీశారు. ఈ ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.ఈ బిల్లుల వల్ల రాష్ట్ర ప్రభుత్వాల స్వయం అధికారం ప్రమాదంలో పడుతుంది, అని ఆయన హెచ్చరించారు. కేంద్రం తలచుకుంటే మంత్రులను అరెస్ట్ (Ministers arrested) చేయగలదు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల భవితవ్యం ఏంటి? అని ప్రశ్నించారు. (Vaartha live news : Asaduddin Owaisi)

అరెస్టులతో ప్రభుత్వాలను కూలదోయాలనారా?

ఒవైసీ అభిప్రాయం ప్రకారం, ఇది కచ్చితంగా నిబంధనల ఉల్లంఘన. నలుగురు మంత్రులను అరెస్ట్ చేస్తే, ప్రభుత్వమే కూలిపోతుందన్న ధోరణి ప్రమాదకరం, అన్నారు.ఈ బిల్లుల వెనుక అసలు ఉద్దేశం ఏమిటో బహిరంగమైంది అని ఒవైసీ ఆరోపించారు. ఇది పోలీసు రాజ్యం ఏర్పాటుకు మొదటి అడుగు, అని విమర్శించారు.జ్యాంగంలోని కేంద్రం–రాష్ట్రాల అధికార విభజన సూత్రాన్ని ఈ బిల్లులు దెబ్బతీస్తున్నాయి, అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలపై దాడి అని అన్నారు.

బీజేపీకి నిజంగా నైతికత ఉంటే?

నైతిక విలువలు ఉంటే, అరెస్టైన నాయకులు బీజేపీలో చేరకూడదని చట్టం తెచ్చండి, అని ఒవైసీ బీజేపీకి సవాల్ విసిరారు. వారు అరెస్ట్ అయ్యాకే మీ పార్టీలో ఎందుకు చేరుతున్నారు? అని ప్రశ్నించారు.ఈ బిల్లుల దుష్పరిణామాలను చూస్తే, ప్రజాస్వామ్య స్వరూపమే ప్రశ్నార్థకం అవుతుందని ఒవైసీ వ్యాఖ్యానించారు. ఇది ప్రజల ఓటుకు, రాజ్యాంగ పునాదులకు తీవ్ర ప్రమాదం, అని స్పష్టం చేశారు.ఒవైసీ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇప్పుడు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన సమయం. అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి,అని ఆయన పిలుపునిచ్చారు.

Read Also :

https://vaartha.com/skeleton-of-a-million-year-old-creature-found-in-rajasthan/national/536026/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫ్రీ అయితే ఫినాయిల్ అయినా పర్లేదా?
0:16

ఫ్రీ అయితే ఫినాయిల్ అయినా పర్లేదా?

రాంచీలో ఏనుగు విధ్వంసం..భయంతో ప్రజలు పరుగులు

రాంచీలో ఏనుగు విధ్వంసం..భయంతో ప్రజలు పరుగులు

డ్రగ్స్ ఇచ్చి యువతులపై అఘాయిత్యం

డ్రగ్స్ ఇచ్చి యువతులపై అఘాయిత్యం

2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: ముంబై సదస్సులో లోకేష్ ధీమా

2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: ముంబై సదస్సులో లోకేష్ ధీమా

అగ్నివీర్లకు రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు

అగ్నివీర్లకు రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు

ఒడిశాలో దారుణం, యువతిపై అత్యాచారం, హత్య కలకలం

ఒడిశాలో దారుణం, యువతిపై అత్యాచారం, హత్య కలకలం

మళ్లీ ఎగబాకిన బంగారం ధర, తులం రేటు ఎంతంటే?

మళ్లీ ఎగబాకిన బంగారం ధర, తులం రేటు ఎంతంటే?

సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు

సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు

అన్నదాతలకు అదనపు ఆదాయం.. భారీ సబ్సిడీతో సోలార్ పంపుసెట్లు

అన్నదాతలకు అదనపు ఆదాయం.. భారీ సబ్సిడీతో సోలార్ పంపుసెట్లు

కేజ్రీవాల్ క్లీన్ చిట్‌పై అన్నా హజారే స్పందన

కేజ్రీవాల్ క్లీన్ చిట్‌పై అన్నా హజారే స్పందన

ఇస్రో యువికా 2026, 9వ తరగతి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్

ఇస్రో యువికా 2026, 9వ తరగతి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్

కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసిన విజయ్‌ భార్య?

కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసిన విజయ్‌ భార్య?

📢 For Advertisement Booking: 98481 12870