📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

IAF: ఆపరేషన్ సిందూర్ పై కీలక ప్రకటన చేసిన ఐఏఎఫ్

Author Icon By Sharanya
Updated: May 11, 2025 • 3:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత వాయుసేన (ఇండియన్ ఎయిర్ ఫోర్స్ – IAF) ఆదివారం కీలక ప్రకటన చేసింది. “ఆపరేషన్ సిందూర్”లో భాగంగా తమకు అప్పగించిన లక్ష్యాలను పూర్తిగా నెరవేర్చామని, అత్యంత కచ్చితత్వంతో ఈ ఆపరేషన్ నిర్వహించామని పేర్కొంది. ప్రస్తుతం ఇంకా కొన్ని కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు తగిన సమయంలో వెల్లడిస్తామని స్పష్టం చేసింది. అప్పటివరకు ఎలాంటి ఊహాగానాలకు తావివ్వవద్దు” అని ఐఏఎఫ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కోరింది.

భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం

శనివారం (మే 10) నాటికి భారత్ – పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం కుదిరిన కొద్దిసేపటికే పాక్ సైన్యం మరొకసారి ఉల్లంఘనలు మొదలుపెట్టింది. శ్రీనగర్‌తో పాటు గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులు చేసింది. పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా కూల్చేసింది. దీంతో పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని భారత్ మీడియాకు వెల్లడించింది.

పాక్ డ్రోన్ దాడులకు భారత్ ఘాటు ప్రతిచర్య

పాకిస్థాన్ పంపిన డ్రోన్లను భారత భద్రతా బలగాలు గమనించి, విజయవంతంగా కూల్చేశాయి. ఈ చర్యలు “ఆపరేషన్ సిందూర్”లో భాగంగానే జరిగాయన్న అభిప్రాయం ఉంది. పాక్ తీసుకున్న ఈ చర్యలు కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధంగా ఉన్నాయని భారత్ అధికారికంగా పేర్కొంది. ఈ ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తున్నామని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. పరిస్థితిని బాధ్యతాయుతంగా ఎదుర్కోవాలని పాకిస్థాన్‌కు సూచించారు. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి ఉల్లంఘనలు పునరావృతమైనా దృఢంగా వ్యవహరించాలని సాయుధ బలగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.

Read also: Ajit Doval : చైనా విదేశాంగ మంత్రితో దోవల్ ఫోన్లో సంభాషణ

#AirForceAlert #IAFUpdates #IndianAirForce #IndianDefence #NationalSecurity #SecurityAlert Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Operation Sindoor Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.