हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Bihar Election Polling: బిహార్ చరిత్రలో అత్యధిక పోలింగ్ నమోదు

Sudheer
Bihar Election Polling: బిహార్ చరిత్రలో అత్యధిక పోలింగ్ నమోదు

బీహార్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కొత్త రికార్డులు సృష్టించాయి. మొదటి విడత పోలింగ్‌లో 64.66 శాతం ఓటింగ్ నమోదవడం రాష్ట్ర ప్రజాస్వామ్య చైతన్యానికి నిదర్శనమని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ పోలింగ్ శాతం ఇప్పటివరకు నమోదైన అత్యధికం కావడం విశేషం. 1998 లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన 64.6 శాతం రికార్డును బీహారీలు ఈసారి అధిగమించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, యువత, వృద్ధులు భారీగా క్యూల్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం.

Latest News: T20 World Cup 2026: ఫైనల్ వేదిక ఫిక్స్..ఎక్కడంటే?

గత అసెంబ్లీ ఎన్నికల్లో 2020లో నమోదైన 57.29 శాతం పోలింగ్‌తో పోలిస్తే ఈసారి 7 శాతానికి పైగా అధికంగా ఓటింగ్ జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పెరిగిన ఓటింగ్ శాతం ప్రజల్లో మార్పు కోరిక పెరిగిన సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు సజావుగా ఓటు వేయడం, యువతలో రాజకీయ అవగాహన పెరగడం దీనికి ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, ఉపాధి, విద్య, భద్రత అంశాలపై ఓటర్లు ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు తెలుస్తోంది.

 Bihar Elections 2025

అయితే పెరిగిన ఓటింగ్ శాతం ఏ పార్టీకి అనుకూలంగా మారుతుందన్నది ఆసక్తికర అంశంగా నిలిచింది. జేడీయూ-బీజేపీ కూటమి పునరాగమనం సాధిస్తుందా, లేక రాష్ట్రీయ జనతాదళం (RJD) ఆధ్వర్యంలోని మహాఘఠ్‌బంధన్ సత్తా చాటుతుందా అన్న ప్రశ్నకు ఫలితాలదాకా వేచి చూడాల్సి ఉంది. మరోవైపు ఎన్నికల కమిషన్ ఈ భారీ ఓటింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించినందుకు సిబ్బంది, భద్రతా బలగాలను అభినందించింది. ప్రజాస్వామ్య పండుగగా బీహార్ ప్రజలు ఈ ఎన్నికలను మార్చి చూపారని దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం..’27’ సంఖ్య భయం!

దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం..’27’ సంఖ్య భయం!

నిద్రిస్తున్న మహిళా యజమానిపై పనిమనిషి అఘాయిత్యం

నిద్రిస్తున్న మహిళా యజమానిపై పనిమనిషి అఘాయిత్యం

లారీ రూపంలో వచ్చిన మృత్యువు.. నవదంపతులు బలి

లారీ రూపంలో వచ్చిన మృత్యువు.. నవదంపతులు బలి

భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

మరణంతో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తత: రెండ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు!

మరణంతో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తత: రెండ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు!

ఇది అత్యంత హేయమైన చర్య

ఇది అత్యంత హేయమైన చర్య

కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని న్యాయమూర్తికి సాదర వీడ్కోలు

తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని న్యాయమూర్తికి సాదర వీడ్కోలు

స్కూల్ బస్సు నిర్లక్ష్యం.. ఏడేళ్ల చిన్నారి బలి!

స్కూల్ బస్సు నిర్లక్ష్యం.. ఏడేళ్ల చిన్నారి బలి!

శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్

శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్

ఐఏఆర్ఐలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

ఐఏఆర్ఐలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్

దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్

📢 For Advertisement Booking: 98481 12870