हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

డైరెక్టర్ శంకర్ ఆస్తుల జప్తు పై హైకోర్టు కీలక ఉత్తర్వులు

Anusha
డైరెక్టర్ శంకర్ ఆస్తుల జప్తు పై హైకోర్టు కీలక ఉత్తర్వులు

ప్రముఖ సినీ దర్శకుడు శంకర్‌కు మద్రాస్ హైకోర్టు కీలక ఉపశమనం కల్పించింది. ‘ఎంథిరన్’ (‘రోబో’) సినిమాకు సంబంధించిన ఆర్థిక అవకతవకల ఆరోపణలతో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఆయన ఆస్తులను స్తంభింపజేయాలని తీసుకున్న నిర్ణయంపై కోర్టు స్టే విధించింది. ఈ కేసు సినిమా పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

కేసు నేపథ్యం

శంకర్ దర్శకత్వం వహించిన ‘ఎంథిరన్’ చిత్రం 2010లో విడుదలై ఘన విజయం సాధించింది. రజనీకాంత్, ఐశ్వర్యా రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం టెక్నాలజీ, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా భారతీయ సినిమాకు కొత్త మెరుగులు అద్దింది. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.ఈడి దర్యాప్తు , శంకర్ 2010లో ‘ఎంథిరన్’ సినిమా కోసం నిర్మాతల నుంచి రూ.11.10 కోట్లను తీసుకున్నారు. అయితే, ఈ ఆరోపణల నేపథ్యంలో, ఈడి శంకర్‌కి సంబంధించిన స్థిర, చరాస్తులను జప్తు చేసింది.

హైకోర్టు నిర్ణయం

తాజాగా హైకోర్టు నిర్ణయం నుండి శంకర్‌కు తాత్కాలిక ఉపశమనం లభించింది. ఈ కేసును విచారించిన హైకోర్టు, ఈ విషయానికి సంబంధించిన ప్రైవేట్ ఫిర్యాదుపై ఇప్పటికే స్టే విధించింది. శంకర్ ఆస్తిని స్తంభింపజేయడం సమర్థనీయం కాదని కోర్టు పేర్కొంది.ఒక ప్రైవేట్ ఫిర్యాదుపై స్టే విధించినప్పుడు, డైరెక్టర్ ఆస్తిని స్తంభింపజేయడం సముచితం కాదు అని హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.

Shankar

శంకర్ దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం శంకర్ కు తాత్కాలిక ఉపశమనం కలిగించింది. అయితే, ఈ విషయంలో చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతుంది.ఎంథిరన్ వివాదం, శంకర్ ఆస్తి స్తంభింపజేసినట్లు వచ్చిన వార్తలు చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించాయి. ఇప్పుడు హైకోర్టు నిర్ణయంతో ఈ విషయం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసును సినీ పరిశ్రమకు చెందిన వారు, శంకర్ అభిమానులు నిశితంగా గమనిస్తున్నారు. వర్క్ ఫ్రంట్ గురించి చెప్పాలంటే, ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన ‘గేమ్ ఛేంజర్’ విడుదలైంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే, రామ్ చరణ్ నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం పాలైంది.శంకర్ దర్శకత్వం వహించిన ‘గేమ్ ఛేంజర్’ ఇటీవల విడుదలైంది. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870