हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Gujarat : సూరత్‌లో ఐదో తరగతి విద్యార్థితో టీచర్ పారిపోయింది

Digital
Gujarat : సూరత్‌లో ఐదో తరగతి విద్యార్థితో టీచర్ పారిపోయింది

సూరత్‌లో ఐదో తరగతి విద్యార్థితో ఉపాధ్యాయురాలు పారిపోగా అరెస్ట్

గుజరాత్‌లోని సూరత్ నగరంలో జరిగిన విచిత్ర ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పూనాగం ప్రాంతానికి చెందిన ఒక మహిళా ఉపాధ్యాయురాలు – వయసు కేవలం 11 సంవత్సరాల ఐదో తరగతి విద్యార్థితో కలిసి నాలుగు రోజుల క్రితం పారిపోయింది. గురువారం రోజు పోలీసులు ఈ టీచర్‌ను రాజస్థాన్‌ రాష్ట్రంలోని షామ్లాజీ వద్ద అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థితో కలిసి బస్సులో ప్రయాణిస్తుండగా ఆమెను పోలీసులు పట్టుకున్నారు.పోలీసులు టెక్నాలజీ సాయంతో, ముఖ్యంగా మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా వారి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థిని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. విచారణలో టీచర్, విద్యార్థి కలిసి వడోదర, అహ్మదాబాద్, జైపుర్, ఢిల్లీ, బృందావన్ వంటి ప్రాంతాల్లో 2,200 కి.మీ మేర ప్రయాణించినట్టు తెలుస్తోంది. ఈ ప్రయాణ సమయంలో విద్యార్థిపై టీచర్ శారీరక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.అంతేకాక, విచారణలో టీచర్ స్వయంగా కూడా ఈ విషయం అంగీకరించినట్టు సూరత్ సిటీ డీసీపీ భగీరథ్ గర్వి చెప్పారు. ప్రయాణ సమయంలో వీరిద్దరూ రెండు హోటళ్లలో బస చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, ఉపాధ్యాయురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే, భారత న్యాయసంహితలోని సెక్షన్ 127 ప్రకారం కూడా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

 Gujarat : సూరత్‌లో ఐదో తరగతి విద్యార్థితో టీచర్ పారిపోయింది
Gujarat : సూరత్‌లో ఐదో తరగతి విద్యార్థితో టీచర్ పారిపోయింది

Gujarat : గుజరాత్‌లో టీచర్ విద్యార్థితో పారిపోవడం – విచారణలో బాహాటం అయిన షాకింగ్ నిజాలు

పోలీసుల ప్రకారం, పారిపోయే ముందు టీచర్ తన మొబైల్ స్విచ్ఛాఫ్ చేయగా, ఆమె రెండో ఫోన్‌ను ట్రాక్ చేయడం ద్వారా వారి లొకేషన్ తెలుసుకున్నారు. ఈ ఉపాధ్యాయురాలు సూరత్‌లోని హిందీ మీడియం పాఠశాలలో పనిచేస్తుండగా, విద్యార్థికి మూడు సంవత్సరాల పాటు ప్రైవేట్ ట్యూషన్ కూడా చెప్పింది. ఈ కారణంగా ఇద్దరి మధ్య సంబంధం పెరిగినట్టు తెలుస్తోంది.ఏప్రిల్ 25న విద్యార్థి అకస్మాత్తుగా అదృశ్యమవగా, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా విద్యార్థి టీచర్‌తో చివరిసారిగా మాట్లాడినట్టు గుర్తించారు. అదే రోజు పూనా పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదు చేయగా, తదుపరి దర్యాప్తులో మహిళా ఉపాధ్యాయురాలి ప్రమేయం బయటపడింది. సీసీటీవీ ఫుటేజ్ మరియు “బుక్ మై ట్రిప్” యాప్ బుకింగ్స్ ఆధారంగా పోలీసులు ఆమె ప్రయాణ వివరాలు గుర్తించారు.ఈ ఘటన విద్యా వ్యవస్థపై అనేక ప్రశ్నలు తెరపైకి తీసుకొస్తోంది. టీచర్, విద్యార్థి మధ్య ఏర్పడిన అనుచిత సంబంధం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.

Read More : Trump: పాకిస్తాన్‌లో నీటి కొరతపై ట్రంప్ ట్రోల్..నిజమేనా?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కేరళకు ఓకే.. బెంగాల్‌కు ఎందుకు కాదు? మమత ఆగ్రహం

కేరళకు ఓకే.. బెంగాల్‌కు ఎందుకు కాదు? మమత ఆగ్రహం

‘కేరళమ్’గా మారిన ‘కేరళ’.. శశిథరూర్ చమత్కార వ్యాఖ్య

‘కేరళమ్’గా మారిన ‘కేరళ’.. శశిథరూర్ చమత్కార వ్యాఖ్య

ఇజ్రాయెల్ కు బయలుదేరిన ప్రధాని మోదీ
0:21

ఇజ్రాయెల్ కు బయలుదేరిన ప్రధాని మోదీ

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య మోదీ కీలక విదేశీ పర్యటనకు బయలుదేరారు

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య మోదీ కీలక విదేశీ పర్యటనకు బయలుదేరారు

బాలికలపై అత్యాచారం.. జ్యోతిషుడికి 200 ఏళ్ల జైలు శిక్ష

బాలికలపై అత్యాచారం.. జ్యోతిషుడికి 200 ఏళ్ల జైలు శిక్ష

జయలలిత జయంతి సందర్భంగా , తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.

జయలలిత జయంతి సందర్భంగా , తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.

గర్భాశయ క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం.

గర్భాశయ క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం.

గోవాలో అద్దె థార్ ఢీకొట్టడంతో భోపాల్ పర్యాటకుడు మృతి

గోవాలో అద్దె థార్ ఢీకొట్టడంతో భోపాల్ పర్యాటకుడు మృతి

ఈ వేసవిలో ఏసీ ధరలు 15% వరకు పెరగొచ్చు అంచనా

ఈ వేసవిలో ఏసీ ధరలు 15% వరకు పెరగొచ్చు అంచనా

బంగారం మళ్లీ ఎగబాకింది, వెండి భారీగా పడిపోయింది!

బంగారం మళ్లీ ఎగబాకింది, వెండి భారీగా పడిపోయింది!

విధితో పోరాడి.. విమాన ప్రమాదంలో ఓడి

విధితో పోరాడి.. విమాన ప్రమాదంలో ఓడి

దేశవ్యాప్తంగా బాలికలకు ఉచిత HPV వ్యాక్సిన్

దేశవ్యాప్తంగా బాలికలకు ఉచిత HPV వ్యాక్సిన్

📢 For Advertisement Booking: 98481 12870