हिन्दी | Epaper
కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

Telugu News:Gujarat Crime: 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం – ముగ్గురు అరెస్టు

Pooja
Telugu News:Gujarat Crime: 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం – ముగ్గురు అరెస్టు

గుజరాత్ రాష్ట్రంలోని(Gujarat Crime) సబర్కాంత జిల్లాలో ఒక భయానక ఘటన చోటుచేసుకుంది. గభోయ్ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు దర్యాప్తులోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Montha Cyclone: బంగారం కొట్టుకొని వస్తుంది..ఉప్పాడ ప్రజల నిరీక్షణ

Gujarat Crime
Gujarat Crime: 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం – ముగ్గురు అరెస్టు

వివరాల ప్రకారం, బాధిత బాలిక మార్కెట్‌కు(Gujarat Crime) ధాన్యం తీసుకెళ్తుండగా, స్థానికంగా నివసించే ఓ వ్యక్తి ఆమెను బలవంతంగా సమీపంలోని పొలానికి లాక్కెళ్లాడు. అక్కడ ఇప్పటికే ఉన్న మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆమెపై దారుణం సృష్టించారు. వారిలో ఒకడు బాలికను పట్టుకోగా, మిగిలిన ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు.

తరువాత బాధితురాలు ఇంటికి చేరి కుటుంబ సభ్యులకు జరిగిన ఘటనను తెలిపింది. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. విచారణలో ఇద్దరు తమ నేరాన్ని అంగీకరించగా, మరో వ్యక్తి నేరానికి సహకరించానని చెప్పాడు. ప్రస్తుతం ముగ్గురిపైనా పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870