हिन्दी | Epaper
అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Gujarat Crime: అన్నను చంపి .. ఆపై గర్భిణీ వదినపై అత్యాచారం

Shiva
Gujarat Crime: అన్నను చంపి .. ఆపై గర్భిణీ వదినపై అత్యాచారం

గుజరాత్ (Gujarat Crime) రాష్ట్రంలోని జునాగఢ్ జిల్లాలో ఓ భయంకర సంఘటన చోటుచేసుకుంది. బీహార్‌ నుంచి వలస వచ్చిన కుటుంబంలో 15 ఏళ్ల బాలుడు సొంత అన్నను హత్య చేసి, ఆరు నెలల గర్భవతైన వదినపై అత్యాచారం చేసి చంపిన ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. అంతేకాకుండా, ఈ నేరాన్ని దాచిపెట్టడానికి తల్లితో కలిసి మృతదేహాలను ఇంటి వెనుక పాతిపెట్టి, చుట్టుపక్కల వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.

Read Also: Tirupati Crime: మహిళా కస్టమర్‌కు ముద్దు పెట్టిన ర్యాపిడో రైడర్

Gujarat Crime

కుటుంబ నేపథ్యం

జునాగఢ్ జిల్లా గ్రామీణ ప్రాంతంలోని ఓ ఆలయంలో పూజారిగా పనిచేసిన కుటుంబ తండ్రి కొవిడ్ మహమ్మారిలో ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి మరణం తరువాత కుటుంబ బాధ్యత పెద్ద కొడుకు భుజాన వేసుకున్నాడు. అతను ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ తల్లి, తమ్ముడిని పోషించేవాడు. తర్వాత అతను పెళ్లి చేసుకుని స్థిర జీవితం మొదలుపెట్టాడు. భార్య ఆరు నెలల గర్భవతిగా ఉండేది.

ఇటీవలి కాలంలో అన్నాచెల్లెళ్ల మధ్య తరచూ తగాదాలు జరిగేవి. అన్న తరచూ తమ్ముడిని మందలించడం, కొట్టడం వల్ల అతనిలో పగ పెరిగింది. అక్టోబర్ 16న తమ్ముడు ఇనుప రాడ్‌తో అన్నపై దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత, వదినపై అత్యాచారం చేసి, ఆమెను కూడా చంపేశాడు.

నేరం దాచిపెట్టే ప్రయత్నం

తల్లి సాయంతో అన్నావదినల మృతదేహాలను నగ్నంగా ఇంటి వెనుక పాతిపెట్టారు.(Gujarat Crime) తరువాత, చుట్టుపక్కల వారికి “వాళ్లు బీహార్‌కు వెళ్లిపోయారు” అని అబద్ధం చెప్పారు. కానీ దీపావళి సందర్భంగా బీహార్‌లోని బంధువులు కాల్ చేసినా స్పందన రాకపోవడంతో అనుమానం మొదలైంది. తల్లిని ప్రశ్నించినప్పుడు ఆమె “వాళ్లు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు” అని చెప్పడంతో బంధువులు మరింత ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో భయానక నిజం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు మృతదేహాలను వెలికితీసినప్పుడు, మహిళ గర్భంలో ఉన్న పిండం కూడా బయటకు వచ్చినట్లు తేలింది. ఈ ఘోరానికి పాల్పడిన బాలుడిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించకపోవడంతో అధికారులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి తల్లీకొడుకులను అరెస్టు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870