हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Parliament Winter Session : పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందే అఖిలపక్ష సమావేశం

Sai Kiran
Parliament Winter Session : పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందే అఖిలపక్ష సమావేశం

Parliament Winter Session : రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19 వరకు కొనసాగనున్నాయి.

ఈ సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కీరన్ రిజిజూ అధ్యక్షత వహించనున్నారు. లోక్‌సభ, రాజ్యసభలలోని వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో ఆయన చర్చలు జరపనున్నారు. పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా, ఫలప్రదంగా సాగేందుకు అన్ని పార్టీల మధ్య సమన్వయం, సహకారం కల్పించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం.

Read also: Garima Agrawal: సిరిసిల్లలో దివ్యాంగుల మహోత్సవం

శీతాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులను చర్చకు, ఆమోదానికి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అణుశక్తి బిల్లు – 2025, ఇన్సూరెన్స్ (Parliament Winter Session) చట్టాల సవరణ బిల్లు, ఉన్నత విద్యా కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు – 2025, జాతీయ రహదారుల సవరణ బిల్లు వంటి ముఖ్యమైన చట్టసవరణలు అజెండాలో ఉన్నాయి.

మొత్తం 19 రోజుల వ్యవధిలో 15 సమావేశాలు జరగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870