📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Fire Accident : ఢిల్లీ సీసీఎస్‌ భవన్‌లో మంటలు

Author Icon By Sudheer
Updated: June 14, 2025 • 5:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో మరోసారి అగ్నిప్రమాదం భయానక దృశ్యాల్ని సృష్టించింది. శనివారం ఉదయం జన్‌పథ్ రోడ్డులోని కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ (CCS) భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఘటన స్థలానికి వెంటనే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దాదాపు 13 ఫైరింజన్లు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రాణనష్టంపై స్పష్టత లేదు

ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మంటలు ఎక్కడ నుంచి ప్రారంభమయ్యాయన్న విషయమై విచారణ కొనసాగుతోంది. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్లు అధికారికంగా తెలియరాలేదు. ప్రస్తుతానికి అప్రమత్తంగా వ్యవహరిస్తూ సిబ్బందిని భద్రతగా బయటకు తరలించినట్టు సమాచారం.

వరుస అగ్నిప్రమాదాలు ఆందోళనకరం

ఇటీవల ఢిల్లీలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు ప్రజల్లో ఆందోళనకు దారి తీస్తున్నాయి. నివాస ప్రాంతాల్లోనూ, వాణిజ్య భవనాల్లోనూ తరచూ మంటలు చెలరేగుతున్నాయి. ఇటీవలే ద్వారకా ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఘటనలో తండ్రి, ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం కలిగించింది. ఈ నేపథ్యంలో భద్రతాపరమైన చర్యలు మరింత కఠినంగా ఉండాలని, అధికార యంత్రాంగం మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Read Also : Youth : యువత క్రీడల్లో రాణించాలి – ఎమ్మెల్యే వేముల వీరేశం

Common Central Secretariat building delhi fire accident Janpath Road

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.