📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Farmers Scheme:ఫిబ్రవరిలో పీఎం కిసాన్ 22వ విడత విడుదల

Author Icon By Pooja
Updated: January 16, 2026 • 2:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 22వ విడత ఆర్థిక సహాయం కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఆసక్తిగా(Farmers Scheme) ఎదురుచూస్తున్నారు. గతేడాది నవంబర్‌లో తమిళనాడులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 21వ విడత నిధులను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు తదుపరి విడత నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Read Also: FASTag :జాతీయ రహదారుల టోల్‌ప్లాజాల్లో నగదు నిషేధం అమలు

ఈ పథకం ద్వారా అర్హత కలిగిన రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి మొత్తం రూ.6,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా, నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, 22వ విడత నిధులను ఫిబ్రవరిలో ప్రధాని మోదీ స్వయంగా బటన్ నొక్కి విడుదల చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మంది రైతులు(Farmers Scheme) ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అర్హత ఉన్న రైతులు ఎప్పుడైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి చివరి తేదీని ప్రభుత్వం నిర్ణయించలేదు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారులు వివరాలను పరిశీలించిన తర్వాత లబ్ధిదారుల జాబితాలో పేరు చేర్చి, తదుపరి విడతల నుంచి నిధులు జమ చేస్తారు.

పీఎం కిసాన్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం

ఈ విషయాల్లో జాగ్రత్తలు అవసరం

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

#PMKisan22ndInstallment Google News in Telugu GovernmentSchemes Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.