📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Maharashtra : ఫ్యాక్టరీలో పేలుడు.. ఎనిమిది మంది మృతి !

Author Icon By sumalatha chinthakayala
Updated: April 12, 2025 • 12:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Maharashtra: మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాగ్‌పూర్ జిల్లాలోని ఉమ్రేడ్ తాలూకాలోని ఒక కర్మాగారంలో శుక్రవారం జరిగిన పేలుడులో ఎనిమిది మంది మరణించారని నాగ్‌పూర్ గ్రామీణ పోలీసులు తెలిపారు. నాగ్‌పూర్ గ్రామీణ ఎస్పీ హర్ష్ పొద్దార్ మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ పాలిష్ చేసిన ట్యూబింగ్ యూనిట్‌లో 87 మంది కార్మికులు లోపల ఉన్నారని తెలిపారు. ట్యూబింగ్‌ యూనిట్‌ లోపల పేలుడు జరిగిందని చెప్పారు. ఈఘటనలో పలువురు కూడా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందారని చెప్పారు.

పాలిష్ చేసిన ట్యూబింగ్ విభాగంలో పేలుడు

ఫ్యాక్టరీ ఉమ్రేడ్ తాలూకాలో ఉంది. పాలిష్ చేసిన ట్యూబింగ్ విభాగంలో పేలుడు జరిగింది. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురాలేదు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంటలను ఆర్పే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అని పొద్దార్ తెలిపారు. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతంలోకి ప్రవేశించడం సురక్షితం కాదని ఆయన అన్నారు. మంటలు ఆరిన తర్వాత, సరైన దర్యాప్తు ప్రారంభమవుతుంది అని తెలిపారు.

Read Also: ఢిల్లీలో దుమ్ము తుపాను.. విమాన రాకపోకలకు అంతరాయం

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.