📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Maharashtra : ఫ్యాక్టరీలో పేలుడు.. ఎనిమిది మంది మృతి !

Author Icon By sumalatha chinthakayala
Updated: April 12, 2025 • 12:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Maharashtra: మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాగ్‌పూర్ జిల్లాలోని ఉమ్రేడ్ తాలూకాలోని ఒక కర్మాగారంలో శుక్రవారం జరిగిన పేలుడులో ఎనిమిది మంది మరణించారని నాగ్‌పూర్ గ్రామీణ పోలీసులు తెలిపారు. నాగ్‌పూర్ గ్రామీణ ఎస్పీ హర్ష్ పొద్దార్ మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ పాలిష్ చేసిన ట్యూబింగ్ యూనిట్‌లో 87 మంది కార్మికులు లోపల ఉన్నారని తెలిపారు. ట్యూబింగ్‌ యూనిట్‌ లోపల పేలుడు జరిగిందని చెప్పారు. ఈఘటనలో పలువురు కూడా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందారని చెప్పారు.

పాలిష్ చేసిన ట్యూబింగ్ విభాగంలో పేలుడు

ఫ్యాక్టరీ ఉమ్రేడ్ తాలూకాలో ఉంది. పాలిష్ చేసిన ట్యూబింగ్ విభాగంలో పేలుడు జరిగింది. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురాలేదు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంటలను ఆర్పే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అని పొద్దార్ తెలిపారు. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతంలోకి ప్రవేశించడం సురక్షితం కాదని ఆయన అన్నారు. మంటలు ఆరిన తర్వాత, సరైన దర్యాప్తు ప్రారంభమవుతుంది అని తెలిపారు.

Read Also: ఢిల్లీలో దుమ్ము తుపాను.. విమాన రాకపోకలకు అంతరాయం

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.