📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Ethiopia: విమాన ప్రమాదంలో భారతీయురాలి మృతి..రూ.312 కోట్ల నష్టపరిహారం

Author Icon By Sushmitha
Updated: November 15, 2025 • 4:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ విమానయాన దిగ్గజం బోయింగ్ సంస్థకు(Boeing Company) అమెరికాలోని చికాగో ఫెడరల్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. 2019లో జరిగిన ఘోర ఇథియోపియన్ (Ethiopia) ఎయిర్లైన్స్ విమాన ప్రమాదంలో మృతి చెందిన భారతీయ పౌరురాలు, ఐక్యరాజ్య సమితి కన్సల్టెంట్ శిఖా గార్గ్ కుటుంబానికి 35.85 మిలియన్ డాలర్లు (రూ. 317 కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

ఆరేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత శిఖా గార్గ్ కుటుంబానికి ఈ తీర్పు రూపంలో ఊరట లభించింది. బోయింగ్ సంస్థ విమాన రూపకల్పనలో లోపాలు ఉన్నాయని, అంతేకాకుండా ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరించడంలో విఫలం అయిందని ఆరోపిస్తూ శిఖా గార్గ్ కుటుంబం కోర్టులో దావా వేసింది.

Read Also: One Plus: వినియోగదారులకు గుడ్ న్యూస్ వన్ ప్లస్ 13 పై తగ్గింపు

Ethiopia

150 మంది ప్రాణాలు కోల్పోన విషాద ఘటన

శిఖా గార్గ్ అప్పుడు ఐరాస ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొనేందుకు నైరోబికి వెళ్తున్నారు. పీ -హెచ్ డీ చేస్తున్న ఆమెకు భారతీయ సంస్కృతి, ముఖ్యంగా చీరకట్టు అంటే మక్కువ ఎక్కువని ఆమె కుటుంబ సభ్యులు గుర్తు చేసుకున్నారు.

ఇథియోపియాలోని బోలె అంతర్జాతీయ విమానాశ్రమం నుంచి టెకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లో బోయింగ్ 737 మ్యాక్స్ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 150 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కానీ బాధిత కుటుంబానికి భారీ ఊరట నిచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

air tragedy. Aviation Disaster Ethiopian Airlines crash; Google News in Telugu Indian victim compensation international lawsuit Latest News in Telugu Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.