हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Telugu News: Ethiopia: విమాన ప్రమాదంలో భారతీయురాలి మృతి..రూ.312 కోట్ల నష్టపరిహారం

Sushmitha
Telugu News: Ethiopia:  విమాన ప్రమాదంలో భారతీయురాలి మృతి..రూ.312 కోట్ల నష్టపరిహారం

ప్రపంచ విమానయాన దిగ్గజం బోయింగ్ సంస్థకు(Boeing Company) అమెరికాలోని చికాగో ఫెడరల్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. 2019లో జరిగిన ఘోర ఇథియోపియన్ (Ethiopia) ఎయిర్లైన్స్ విమాన ప్రమాదంలో మృతి చెందిన భారతీయ పౌరురాలు, ఐక్యరాజ్య సమితి కన్సల్టెంట్ శిఖా గార్గ్ కుటుంబానికి 35.85 మిలియన్ డాలర్లు (రూ. 317 కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

ఆరేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత శిఖా గార్గ్ కుటుంబానికి ఈ తీర్పు రూపంలో ఊరట లభించింది. బోయింగ్ సంస్థ విమాన రూపకల్పనలో లోపాలు ఉన్నాయని, అంతేకాకుండా ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరించడంలో విఫలం అయిందని ఆరోపిస్తూ శిఖా గార్గ్ కుటుంబం కోర్టులో దావా వేసింది.

Read Also: One Plus: వినియోగదారులకు గుడ్ న్యూస్ వన్ ప్లస్ 13 పై తగ్గింపు

Ethiopia
Ethiopia

150 మంది ప్రాణాలు కోల్పోన విషాద ఘటన

శిఖా గార్గ్ అప్పుడు ఐరాస ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొనేందుకు నైరోబికి వెళ్తున్నారు. పీ -హెచ్ డీ చేస్తున్న ఆమెకు భారతీయ సంస్కృతి, ముఖ్యంగా చీరకట్టు అంటే మక్కువ ఎక్కువని ఆమె కుటుంబ సభ్యులు గుర్తు చేసుకున్నారు.

ఇథియోపియాలోని బోలె అంతర్జాతీయ విమానాశ్రమం నుంచి టెకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లో బోయింగ్ 737 మ్యాక్స్ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 150 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కానీ బాధిత కుటుంబానికి భారీ ఊరట నిచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

AI లో నంబర్‌ వన్‌గా డ్రాగన్.. రివర్స్ AI ట్రేడ్ చేస్తున్న భారత్

AI లో నంబర్‌ వన్‌గా డ్రాగన్.. రివర్స్ AI ట్రేడ్ చేస్తున్న భారత్

ఎన్నికల సంస్కరణలపై జాతీయ రౌండ్ టేబుల్ సమావేశం

ఎన్నికల సంస్కరణలపై జాతీయ రౌండ్ టేబుల్ సమావేశం

ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి జీవిత ఖైదు

ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి జీవిత ఖైదు

నిరసనకారులకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు

నిరసనకారులకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు

బెంగళూరులో అమెజాన్ కొత్త కార్యాలయం..భారీగా ఉద్యోగాలు

బెంగళూరులో అమెజాన్ కొత్త కార్యాలయం..భారీగా ఉద్యోగాలు

MCX లో పతనమైన బంగారం, వెండి ధరలు..అనూహ్యంగా పుంజుకున్న డాలర్

MCX లో పతనమైన బంగారం, వెండి ధరలు..అనూహ్యంగా పుంజుకున్న డాలర్

నివాస గృహంలో చెలరేగిన మంటలు, ఆరుగురు సజీవదహనం!

నివాస గృహంలో చెలరేగిన మంటలు, ఆరుగురు సజీవదహనం!

ప్రారంభం కానున్న రైల్వే హోమ్ డెలివరీ సేవలు

ప్రారంభం కానున్న రైల్వే హోమ్ డెలివరీ సేవలు

ఇజ్రాయిల్ పర్యటనకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!
4:48

ఇజ్రాయిల్ పర్యటనకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!

భారతీయులపై అమెరికాలో రేసిస్టు ట్రోల్..దిగ్గజ కంపెనీ సీఈఓ స్పందన

భారతీయులపై అమెరికాలో రేసిస్టు ట్రోల్..దిగ్గజ కంపెనీ సీఈఓ స్పందన

లక్నోలో బస్సు ప్రమాదం.. 5గురు మృతి
0:26

లక్నోలో బస్సు ప్రమాదం.. 5గురు మృతి

ఫైనల్‌లో కర్ణాటక vs జమ్మూ కశ్మీర్

ఫైనల్‌లో కర్ణాటక vs జమ్మూ కశ్మీర్

📢 For Advertisement Booking: 98481 12870