हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

రన్యారావ్ ఇళ్లలో ED దాడులు..పెద్ద ఎత్తున బంగారం సీజ్

Sudheer
రన్యారావ్ ఇళ్లలో ED దాడులు..పెద్ద ఎత్తున బంగారం సీజ్

కర్ణాటక గోల్డ్ స్మగ్లింగ్ కేసు నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు ముమ్మరం చేసింది. బెంగళూరులోని ఎనిమిది ప్రదేశాల్లో ఒకేసారి ఈ దాడులు నిర్వహించాయి. ఇందులో కోరమండలం సహా నటి రన్యారావ్ నివాసాలు, కేసులో ప్రధాన నిందితుడు తరుణ్ ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

రన్యారావ్ ఇంటిపై కేంద్రీకృత దృష్టి

ఈ దాడుల్లో ముఖ్యంగా నటి రన్యారావ్ ఇంటిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆమె ఇంట్లో ఉన్న ధన సంబంధిత లావాదేవీలను పరిశీలిస్తున్నారు. బంగారం కొనుగోలు, విదేశాల నుంచి అక్రమంగా బంగారం రవాణా తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. అధికారికంగా స్వాధీనం చేసుకున్న బంగారం విలువపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

తండ్రి పాత్రపై అనుమానాలు

రన్యారావ్ తండ్రి, కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ రామచంద్రారావు కూడా ఈ కేసులో చర్చనీయాంశంగా మారారు. ఎయిర్పోర్టులో తన కుమార్తెకు సహాయం చేయాలని కానిస్టేబుల్ బసవరాజును ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. తండ్రి ప్రమేయం ఉన్నట్లు రుజువైతే, ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

kannada actor ranya rao 054746960 16x9 0

దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నది

ED దాడులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూడొచ్చని అంటున్నారు. స్మగ్లింగ్ నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించి ఉందో తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారులు కృషి చేస్తున్నారు. ఈ కేసులో మరింత సమాచారం అందించినవెంటనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870