हिन्दी | Epaper
పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌ పెరిగిన బంగారం ధరలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఆక్వారంగానికి మేలు ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల తల్లీకొడుకు దారుణహత్య చర్లపల్లి రైల్వే స్టేషన్ పొగాకుపై పన్ను పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు ఏపీలో 25 మున్సిపల్ సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ వారణాసి’ సీక్వెల్‌

Digital services: ఇంటర్నెట్ లేని ఇళ్లు 13.7 శాతం

Aanusha
Digital services: ఇంటర్నెట్ లేని ఇళ్లు 13.7 శాతం

దేశంలో డిజిటల్ సేవలు (Digital services) వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ప్రతి ఒక్కరి జీవితానికి ఈ సదుపాయాలు చేరడం ఇంకా పెద్ద సవాల్‌గా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ,దూరప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యం లభించడం లేదు. ఇటీవల అందిన గణాంకాల ప్రకారం, దేశంలోని ప్రతి 7 ఇళ్లలో ఒకటి ఇంకా ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేకుండా ఉంది. అంటే సుమారు 13.7 శాతం కుటుంబాలకు ఆన్‌లైన్ సదుపాయం లేదు.

Read Also: AP: కొత్త రైల్వే లైన్‌ కి రూ. 713.33 కోట్లు మంజూరు

Digital services: 13.7 percent of households in the country do not have internet
Digital services: 13.7 percent of households in the country do not have internet

ప్రభుత్వ సేవల లభ్యత చాలా తక్కువ

అయితే మెట్రో నగరాలు దాదాపు పూర్తిగా డిజిటల్‌గా మారాయి. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని పలు రాష్ట్రాలు వెనుకబడ్డాయి. AI, 5G, డిజిటల్ గవర్నెన్స్‌ దిశగా అడుగులు వేస్తోంది..దీని వల్ల ఆ ప్రాంతాల ప్రజలకు ఆన్‌లైన్ విద్య, డిజిటల్ ఆరోగ్య, ప్రభుత్వ సేవల లభ్యత చాలా తక్కువగా ఉంది.

దేశం AI, 5G, డిజిటల్ గవర్నెన్స్ వంటి ఆధునిక సాంకేతికతల వైపు అడుగులు వేస్తోంది. 5G కనెక్టివిటీ ద్వారా ఇంటర్నెట్ వేగం, డేటా ప్రసార సామర్థ్యం పెరుగుతుంది. డిజిటల్ గవర్నెన్స్‌ ద్వారా ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేయవచ్చు. అయితే, ఈ సాంకేతికతల ప్రయోజనాలు అందరికీ అందడం లేదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జగన్ ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలకు రావాలి

జగన్ ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలకు రావాలి

హైడ్రా ప్రత్యేక కార్యక్రమం

హైడ్రా ప్రత్యేక కార్యక్రమం

పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

కొత్త రైల్వే లైన్‌ కి రూ. 713.33 కోట్లు మంజూరు

కొత్త రైల్వే లైన్‌ కి రూ. 713.33 కోట్లు మంజూరు

సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ లు: మంత్రి డోలా

సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ లు: మంత్రి డోలా

పర్యాటకులకు పండుగే.. మహాలొద్ద జలపాతం ప్రారంభం

పర్యాటకులకు పండుగే.. మహాలొద్ద జలపాతం ప్రారంభం

సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ రిలీజ్

సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ రిలీజ్

హిందుస్థాన్ లివర్ కంపెనీ వేర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం

హిందుస్థాన్ లివర్ కంపెనీ వేర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం

బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
0:42

బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు

మతమార్పిడుల ఆరోపణలపై NHRC సీరియస్.. కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు?

మతమార్పిడుల ఆరోపణలపై NHRC సీరియస్.. కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు?

రసాయనాలతో లడ్డూ ప్రసాదం: అప్పలస్వామి విమర్శలు

రసాయనాలతో లడ్డూ ప్రసాదం: అప్పలస్వామి విమర్శలు

పవన్ కల్యాణ్ పై మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు .. స్పందించిన తెలంగాణ జనసేన

పవన్ కల్యాణ్ పై మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు .. స్పందించిన తెలంగాణ జనసేన

📢 For Advertisement Booking: 98481 12870