📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Delhi Tour: కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Author Icon By Tejaswini Y
Updated: February 12, 2026 • 1:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Delhi Tour: ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) రెండో రోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించబోయే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు.

Read also: Kishan Reddy: ప్రధాని మోడీ ఆదేశం మేరకే వచ్చా

Delhi Tour: CM Revanth Reddy meets Union Minister Rajnath

బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయి చిహ్నంగా మారుస్తాం

ఈసా-మూసీ నదుల సంగమ క్షేత్రంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను సీఎం వివరించారు. 1948లో మహాత్మా గాంధీ చితాభస్మాన్ని నిమజ్జనం చేసిన ఈ ప్రాంతాన్ని, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్‌గా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందేలా అభివృద్ధి చేస్తామని మంత్రికి తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Bapu Ghat Hyderabad CM Revanth Reddy Delhi Tour Gandhi Sarovar Project Musi Riverfront Development Rajnath Singh meeting Revanth Reddy Telangana news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.