📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Delhi High court :ఎయిర్ ఫ్యూరిఫ‌య‌ర్‌పై జీఎస్టీ త‌గ్గించండి. ఢిల్లీ హైకోర్టు

Author Icon By Sudha
Updated: December 24, 2025 • 3:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఎయిర్ ప్యూరిఫ‌య‌ర్‌ల‌పై జీఎస్టీ త‌గ్గించ‌క‌పోవ‌డం ప‌ట్ల ఢిల్లీ హైకోర్టు (Delhi High కోర్ట్)అసంతృప్తి వ్య‌క్తం చేసింది. వాయు నాణ్య‌త‌ను దృష్టిలో పెట్టుకుని, దానిని ఎమ‌ర్జె న్సీగా భావించి ఎయిర్ ప్యూరిఫ‌య‌ర్ల‌పై ప‌న్నులు త‌గ్గించాల‌ని కోర్టు (Delhi High court)కోరింది. చీఫ్ జ‌స్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ‌, జ్టిస్ తుషార్ రావు గేదెల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈకేసులో వాద‌న‌లు చేప‌ట్టింది. ఎయిర్ ప్యూరిఫ‌య‌ర్ల‌ను మెడిక‌ల్ డివైస్‌లుగాభావించి, వాటిపై ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి చేర్చాల‌ని కోర్టులో పిల్ వేశారు.

Read Also : http://Indian Jobs: కొత్త సంవత్సరంలో ఉద్యోగాలు సాధించడం సాధ్యమేనా?

Delhi High court

అయితే ఈ అంశంలో ఏమీ చేయ‌లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వం అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ప్ర‌తి పౌరుడికి స్వ‌చ్ఛ‌మైన గాలి కావాల‌ని, కానీ అధికారులు నాణ్య‌మైన గాలిని అందివ్వ‌లేక‌పోతున్న‌ట్లు ధ‌ర్మాస‌నం పేర్కొన్నది. ప్ర‌తి రోజు మ‌నిషి స‌గ‌టున 21వేల సార్లు శ్వాస పీల్చుకుంటారని అంటే అన్ని సార్లు వాయువు పీలిస్తే దాని వ‌ల్ల ఎంత హాని జ‌రుగుతుందో అంచ‌నా వేసుకోవాన‌ల్నారు. క‌పిల్ మ‌ద‌న్ అనే వ్యక్తి ఈ పిటీష‌న్ వేశారు. తీవ్ర సంక్షోభం వేళ ఎయిర్ ప్యూరిఫ‌య‌ర్ల‌ను ల‌గ్జ‌రీ ఐట‌మ్‌లుగా భావించ‌వ‌ద్దు అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

air pollution Air Purifiers BreakingNews Delhi High Court GST reduction latest news Tax Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.