Delhi High court :ఎయిర్ ఫ్యూరిఫ‌య‌ర్‌పై జీఎస్టీ త‌గ్గించండి. ఢిల్లీ హైకోర్టు

Read Time:  1 min
Delhi High court
Delhi High court
FONT SIZE
GET APP

ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఎయిర్ ప్యూరిఫ‌య‌ర్‌ల‌పై జీఎస్టీ త‌గ్గించ‌క‌పోవ‌డం ప‌ట్ల ఢిల్లీ హైకోర్టు (Delhi High కోర్ట్)అసంతృప్తి వ్య‌క్తం చేసింది. వాయు నాణ్య‌త‌ను దృష్టిలో పెట్టుకుని, దానిని ఎమ‌ర్జె న్సీగా భావించి ఎయిర్ ప్యూరిఫ‌య‌ర్ల‌పై ప‌న్నులు త‌గ్గించాల‌ని కోర్టు (Delhi High court)కోరింది. చీఫ్ జ‌స్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ‌, జ్టిస్ తుషార్ రావు గేదెల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈకేసులో వాద‌న‌లు చేప‌ట్టింది. ఎయిర్ ప్యూరిఫ‌య‌ర్ల‌ను మెడిక‌ల్ డివైస్‌లుగాభావించి, వాటిపై ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి చేర్చాల‌ని కోర్టులో పిల్ వేశారు.

Read Also : http://Indian Jobs: కొత్త సంవత్సరంలో ఉద్యోగాలు సాధించడం సాధ్యమేనా?

Delhi High court
Delhi High court

అయితే ఈ అంశంలో ఏమీ చేయ‌లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వం అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ప్ర‌తి పౌరుడికి స్వ‌చ్ఛ‌మైన గాలి కావాల‌ని, కానీ అధికారులు నాణ్య‌మైన గాలిని అందివ్వ‌లేక‌పోతున్న‌ట్లు ధ‌ర్మాస‌నం పేర్కొన్నది. ప్ర‌తి రోజు మ‌నిషి స‌గ‌టున 21వేల సార్లు శ్వాస పీల్చుకుంటారని అంటే అన్ని సార్లు వాయువు పీలిస్తే దాని వ‌ల్ల ఎంత హాని జ‌రుగుతుందో అంచ‌నా వేసుకోవాన‌ల్నారు. క‌పిల్ మ‌ద‌న్ అనే వ్యక్తి ఈ పిటీష‌న్ వేశారు. తీవ్ర సంక్షోభం వేళ ఎయిర్ ప్యూరిఫ‌య‌ర్ల‌ను ల‌గ్జ‌రీ ఐట‌మ్‌లుగా భావించ‌వ‌ద్దు అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.