हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

News Telugu: Delhi blast: ఢిల్లీ విధ్వంసానికి టెర్రరిస్టుల కుట్ర

Rajitha
News Telugu: Delhi blast: ఢిల్లీ విధ్వంసానికి టెర్రరిస్టుల కుట్ర

దిల్లీ బ్లాస్ట్ ఘటనపై జాతీయ దర్యాప్తు బృందం (NIA) దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాంబు దాడికి పాల్పడ్డ ప్రధాన నిందితుడు ఉమర్ నబీకి జసిర్ బిలాల్ వానిని కీలక అనుచరుడుగా అరెస్ట్ చేశారు. ఆధికారుల వివరాల ప్రకారం, నవంబర్ 10 దిల్లీ బ్లాస్ట్‌కు ముందే హమాస్ విధంగా డ్రోన్లతో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు గుర్తించారు. కశ్మీర్‌కు చెందిన జసిర్ బిలాల్ వానిని విచారించినప్పుడు డ్రోన్ల, సాంకేతిక సహకారం విషయంలో ఉమర్ నబీకి సహాయం చేశాడని వెల్లడైంది. జసిర్ డానిష్ అలియాస్‌గా, అత్యంత శక్తివంతమైన డ్రోన్లను తయారు చేయగల నైపుణ్యత కలిగినట్లు అధికారులు గుర్తించారు. పెద్ద బ్యాటరీలు ఉపయోగించి డ్రోన్ల ద్వారా ఎక్కువ విధ్వంసం జరగేలా ప్లాన్ చేసినట్లు, అలాగే కారు బాంబు తయారీలో కూడా జసిర్ సహకరించినట్లు NIA తెలిపింది.

Read also:  WhatsApp: న‌టి పేరుతో నకిలీ వాట్సప్‌..అప్రమత్తంగా ఉండాలన్న శ్రియ

Delhi blast: Terrorist conspiracy to destroy Delhi

Delhi blast: Terrorist conspiracy to destroy Delhi

పేలుడులో 15 మంది మృతిచెందారు

ఇకగా, ఇప్పటికే అరెస్టైన అమీర్ రషీద్ అలీని 10 రోజుల NIA కస్టడీకి అప్పగించారు. పేలుడు ఘటనలో ఉపయోగించిన ఐ-20 కారు అతని పేరుపై నమోదైనట్లు తేలింది. అమీర్ రషీద్ జమ్మూ-కాశ్మీర్ పాంపోర్ ప్రాంతానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. నవంబర్ 10న ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో 15 మంది మృతిచెందారు. ఈ ఘటనలో 13 మంది ఘటనా సమయంలో చనిపోయి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతానికి NIA, దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్‌లు కలసి విస్తృత దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

’అమ్మా ఎక్కడున్నావు’ అంటూ కుమార్తెల రోదన!

’అమ్మా ఎక్కడున్నావు’ అంటూ కుమార్తెల రోదన!

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

📢 For Advertisement Booking: 98481 12870