📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Delhi blast: ఆమె నా భార్యే.. స్నేహితురాలు కాదు: ఉగ్ర డాక్టర్ ముజమ్మిల్

Author Icon By Sushmitha
Updated: November 27, 2025 • 2:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశంలోనే ఉంటూ భారతీయులకు సాయం చేయాల్సింది పోయి, దేశ ప్రజలను హతమార్చేందుకు ఉగ్రముఠాలో చేతులు కలుపుతున్నారు కొద్దిమంది భారతీయ ముస్లింలు. మతం పేరుతో మారణహోమానికి పాల్పడేవారికి ఎలాంటి శిక్ష విధించినా తక్కువే. పొరుగుదేశమైన పాక్ లోని ఉగ్రవాదులతో చేతులు కలిపి, భారీ జననష్టానికి కుట్రపడిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఢిల్లీ (Delhi) కారు పేలుడు (Delhi blast) ఘటన. ఈ కారు బాంబు పేలుడు కేసులో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి.

Read Also: Chhattisgarh: బీజాపూర్ లో 41 మంది మావోయిస్టుల లొంగుబాటు

Delhi blast She is my wife.. not my friend: Angry Dr. Muzammil

నిందితురాలు డాక్టర్ షాహిన్ షషిద్ (Shaheen Shahid) గర్ల్ ఫ్రెండ్ కాదని, తన భార్య అని సహ నిందితుడు ముజమ్మల్ షకీల్ విచారణలో వెల్లడించారు. 2023లో తమ నిఖా జరిగిందని చెప్పాడు. అల్-ఫలా యూనివర్సిటీ సమీపంలో మతపరమైన ప్రదేశం అందుకు వేదికైందని తెలిపారు. ఈ మేరకు దర్యాప్తు అధికారులను ఉటంకిస్తూ జాతీయా మీడియా కథనాలు పేర్కొన్నాయి. 2023లో ఆయుధాలు కొనేందుకు ముజమ్మిల్ కు షాహిన్ రూ. 6.5 లక్షలు ఇచ్చిందని, 2024లో బాంబర్ ఉమర్ నబీకి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు కొనేందుకు రూ. 3లక్షలు ఇచ్చినట్లు దర్యాప్తులో గుర్తించారు.

జైషే మహిళా విభాగంలో షాహిన్ కీలక పాత్ర

భారత్ ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ లో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. ఆ ఉగ్ర సంస్థకు చెందిన ప్రధాన కేంద్రం కూడా ధ్వంసమైంది. ఈ క్రమంలో జైషే మహిళా బ్రిగేడ్ ల ఏర్పాటుకు ఆన్ లైన్ కోర్సులు ప్రారంభించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ జమాత్ ఉల్ మొమినాత్ విభాగానికి మసూద్ సోదరి సాదియా అజార్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ విభాగంలో షాహిన్ కు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

delhi blast Google News in Telugu Latest News in Telugu Muzammil confession; police investigation Telugu News Today terror plot. terrorist doctor wife or friend;

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.