हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Telugu News: Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురిని అరెస్టు చేసిన ఎన్ ఐఎ

Sushmitha
Telugu News: Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురిని అరెస్టు చేసిన ఎన్ ఐఎ

ఢిల్లీ కారు పేలుడు (Delhi Blast) ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్ ఐఎ తనిఖీలను ముమ్మరం చేసింది. భారీగా ప్రానష్టానికి కుట్రపడ్డ టెర్రరిస్టుల (Terrorists) పన్నాగాన్ని భారత నిఘాసంస్థ బట్టబయలు చేసింది. దీంతో పలువురిని ఎన్ ఐఎ అధికారులు అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా శ్రీనగర్, జమ్మూ ప్రాంతాల్లో నలుగురు ప్రధాన అనుమానితులను ఎన్ ఐఎ అరెస్టు చేసింది. అదేసమయంలో జమ్మూ కాశ్మీర్ లోని కశ్మీర్ టైమ్స్ మీడియా సంస్థ కార్యాలయంలో తూటాలు లభ్యం కావడం కలకలం రేపుతోంది. 

Read Also: Kurnool: బైక్ ఇవ్వలేదని పోలీస్ జీపునే ఇంటికి తీసుకెళ్లిన మందుబాబు

Delhi Blast
Delhi Blast NIA arrests four more people in Delhi blast case

ఎన్ ఐఎ అధికారులు దేశవ్యాప్తంగా జల్లెడ 

ఈనెల 10న జరిగిన ఢిల్లీ కారు పేలుడు ఘటనతో ఎన్ ఐఎ అధికారులు దేశవ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. ఉగ్రలింకుల ఆధారంగా ఎక్కడికక్కడ అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో నలుగురు ప్రధాన అనుమానితులను ఎన్ ఐఎ అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు అయినవారి సంఖ్య ఆరుకు చేరింది. వీళ్లందర్నీ శ్రీనగర్, జమ్ములో అదుపులోకి తీసుకోగా.. అక్కడి నుంచి తీసుకొచ్చి ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టారు.

కస్టడీకి అప్పగించడంతో ఎన్ ఐఎ ప్రధాన కార్యాలయానికి తరలించారు. జమ్మూకశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్నీ జరిపిన సోదాల్లో జమ్మూలోని కశ్మీర్ టైమ్స్ ఆఫీసులో ఏకే-47 బుల్లెట్లు దొరికినట్లు పోలీసులు వెల్లడించారు. క్యాట్రిడ్జ్లు, పిస్టల్ రౌండ్స్, మూడు గ్రనేడ్ లెవర్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనూరాధ భాసిన్ పై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.

వేర్పాటువాదానికి మద్దతు ఇస్తున్న అనురాధ భాసిన్

భారతదేశం, జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) కేంద్రపాలిత ప్రాంతానికి వ్యతిరేకంగా, వేర్పాటువాదానికి అనుకూల సమూచారాన్ని ఆమె వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలతోనే సోదాలు చేసినట్లు చెప్పారు. ఆమె కార్యకలాపాలు, సంబంధాలను పరిశీలించడమే దర్యాప్తు లక్ష్యమన్నారు. ఇక కశ్మీర్ టైమ్స్ జమ్మూకశీర్ కు చెందిన ప్రముఖ దినపత్రిక కాగా.. ఆ సంస్థలో సోదాలపై కశ్మీర్ టైమ్స్ సీనియర్ ఎడిటర్లు ఫైర్ అవుతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత ఆదాయపు పన్ను వ్యవస్థలో భారీ మార్పులు

భారత ఆదాయపు పన్ను వ్యవస్థలో భారీ మార్పులు

సీషెల్స్ దేశానికి ప్రధాని మోదీ $175 మిలియన్ల ఆర్థిక ప్యాకేజీ

సీషెల్స్ దేశానికి ప్రధాని మోదీ $175 మిలియన్ల ఆర్థిక ప్యాకేజీ

వార్మర్ మెషీన్‌లో పసికందు సజీవదహనం

వార్మర్ మెషీన్‌లో పసికందు సజీవదహనం

జియో అదిరిపోయే ప్లాన్: రూ.49 రీఛార్జ్‌తో 25GB డేటా!

జియో అదిరిపోయే ప్లాన్: రూ.49 రీఛార్జ్‌తో 25GB డేటా!

ఇంట్లో ఐదు మృతదేహాలు.. గోడపై ఏం రాసుందంటే?

ఇంట్లో ఐదు మృతదేహాలు.. గోడపై ఏం రాసుందంటే?

హెచ్-1బీ వీసాలకు భారీగా పెరుగుతున్న డిమాండ్

హెచ్-1బీ వీసాలకు భారీగా పెరుగుతున్న డిమాండ్

రష్యా చమురుపై విక్రమ్ మిస్రి కీలక ప్రకటన

రష్యా చమురుపై విక్రమ్ మిస్రి కీలక ప్రకటన

సెంగార్‌కు బెయిల్ నిరాకరణపై బాధితురాలి భావోద్వేగ స్పందన

సెంగార్‌కు బెయిల్ నిరాకరణపై బాధితురాలి భావోద్వేగ స్పందన

దేశవ్యాప్తంగా వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!

దేశవ్యాప్తంగా వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!

అమెరికా-బంగ్లాదేశ్​ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం

అమెరికా-బంగ్లాదేశ్​ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం

EPFO – PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్

EPFO – PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్

ఏఐ వల్ల జాబ్స్ పోతాయా? టెక్ దిగ్గజాలు ఇచ్చిన క్లారిటీ!

ఏఐ వల్ల జాబ్స్ పోతాయా? టెక్ దిగ్గజాలు ఇచ్చిన క్లారిటీ!

📢 For Advertisement Booking: 98481 12870