ఢిల్లీలో వాయు కాలుష్యం(Delhi Air pollution) తీవ్రమైన స్థాయికి చేరుకోవడంతో స్కూళ్లలో బహిరంగ క్రీడలను నిలిపివేయాలని అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తోంది. సాధారణంగా శీతాకాలం సమయంలో విద్యాసంస్థలు స్పోర్ట్స్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి.
Read Also: Keir Starmer: వలస విధానంలో బ్రిటన్ మార్పులు లక్షలాది మందిపై ప్రభావం
అయితే విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఓపెన్ గ్రౌండ్ గేమ్స్ను రద్దు చేసే అవకాశం పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు తాజాగా సూచించింది. ఈ నేపథ్యంలో, ఇండోర్ గేమ్స్ నిర్వహించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: