हिन्दी | Epaper
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Nimisha Priya : ఎల్లుండే నిమిషకు ఉరిశిక్ష.. వాళ్ల మనసు మారదా?

Sudheer
Nimisha Priya : ఎల్లుండే నిమిషకు ఉరిశిక్ష.. వాళ్ల మనసు మారదా?

కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియా(Nimisha Priya)కు యెమెన్‌లో మరణశిక్ష అమలు ముప్పు పొంచి ఉంది. 2017లో యెమెన్ వ్యక్తి మెహదీని హత్య చేసిన కేసులో ఆమెకు ఉరిశిక్ష విధించారు. నిమిష తనపై сексуల గా వేధింపులు చేస్తున్నాడని ఆరోపించిన మెహదీని మందు కలిపిన పానీయంతో మత్తెక్కించి, ప్రమాదవశాత్తు మృతిచెందేలా చేసిందని ఆరోపణలున్నాయి. ఆ కేసులో అక్కడి న్యాయవ్యవస్థ ఆమెకు ఉరిశిక్ష విధించగా, అది జూలై 18న, అంటే ఎల్లుండి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

కాపాడేందుకు భారత ప్రభుత్వం ట్రై …

నిమిష ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం, సామాజిక సంస్థలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశాయి. నిమిష తల్లి పక్షాన క్షమాభిక్ష కోరుతూ మెహదీ కుటుంబాన్ని కలుసుకోవడానికి యెమెన్‌కు వెళ్లే అవకాశం ఇవ్వమని కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకారం, ఇప్పుడు శిక్షను ఆపగల సమర్థత ఉన్న ఏకైక మార్గం మెహదీ కుటుంబం క్షమించడమే. కేంద్రం తరపున అన్ని నిబంధనలకు లోబడి అవసరమైన దౌత్య చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

క్షమాభిక్షే చివరి ఆశ

యెమెన్ శరీయత్ చట్టాల ప్రకారం, హత్య కేసులో బాధిత కుటుంబం క్షమించకపోతే మరణశిక్ష తప్పదు. ప్రస్తుతం నిమిష ప్రాణాలు కేవలం మెహదీ కుటుంబం నిర్ణయంపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ రెండు రోజులలో వాళ్లు క్షమాభిక్ష తెలుపితే మాత్రమే ఉరిశిక్ష నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ కేసు నిమిత్తం ప్రజల నుంచి మానవతా దృక్పథంతో స్పందన వస్తోంది. అయితే, చివరి నిర్ణయం మాత్రం బాధిత కుటుంబ చేతుల్లోనే ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Read Also : Cinema Industry : పాపులర్ స్టంట్ మాస్టర్ రాజు మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870