हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Telugu News: Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు

Pooja
Telugu News: Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల(Winter Session) షెడ్యూల్‌ ఖరారైంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటన ప్రకారం, ఈ సమావేశాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమై డిసెంబర్ 19 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 19 రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.

Read also: CM Chandra babu:ప్రజల వినతుల స్వీకరణ – టీడీపీ కార్యకలాపాలపై కీలక చర్చ

 Winter Session
Winter Session

రాష్ట్రపతి ఆమోదం, అధికారిక ప్రకటన

కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు(Kiren Rijiju) శనివారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పార్లమెంట్‌ సమావేశాల(Winter Session) ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని ఆయన వెల్లడించారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పోస్ట్‌ చేసిన సందేశంలో రిజిజు, “డిసెంబర్‌ 1 నుండి 19 వరకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ఆమోదించారు” అని పేర్కొన్నారు.

చర్చల అజెండాపై కసరత్తు ప్రారంభం

ఇక సమావేశాల్లో చర్చించాల్సిన కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే వ్యూహరచన ప్రారంభించనుంది. రాబోయే సమావేశాల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలపై చర్చలు జరగనున్నట్లు పార్లమెంటరీ వర్గాలు సూచిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870