हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Latest news: Crime: ప్రియురాలిని చంపిన మూడునెలలకే వెంటాడిన మృత్యువు

Saritha
Latest news: Crime: ప్రియురాలిని చంపిన మూడునెలలకే వెంటాడిన మృత్యువు

కొన్నిసార్లు నేరాలు చేసి, చట్టం నుంచి పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఆ నేరానికి శిక్ష అనుభవించవచ్చు. కానీ అన్యాయంగా ఒక మనిషి తోటి మనిషిని చంపితే చట్టం కూడా వేయలేని శిక్షను దేవుడే వేస్తాడు. ఎందుకంటే దేవుడు మానవుడిని ఎంతో ప్రేమిస్తాడు. తనను నమ్మి, ప్రేమించి, తనతో అన్ని సుఖాలను పంచుకున్న తర్వాత మోజుతీరిపోయి, ఓ వస్తువులా వాడుకుని, దాన్ని పడేసేలా ప్రేయసిని (Crime) కిరాతకంగా హతమార్చాడు ఓ ప్రియుడు. చివరికి అతడిని మృత్యువు వెంటాడింది. హత్య చేసిన మూడునెలలకే జైల్లో శిక్ష అనుభవిస్తున్న నిందితుడు తాజాగా గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన గుజరాత్ లోని(Gujarat) సౌరాష్ట్రలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ కు చెందిన నరేంద్ర సింగ్ ధ్రువేల్ అనే వ్యక్తి తన ప్రియురాలిని హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లాడు. అయితే సరిగా ఘటన జరిగిన మూడునెలల తర్వాత అతను జైలులో గుండెపోటుతో మరణించాడు.

Read also: మీడియాలో వైరల్ అవుతున్న సమంత మ్యారేజ్ పిక్స్

Crime
Death haunts him just three months after killing his girlfriend

కర్రలతో కొట్టి చంపిన ప్రియుడు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ కు(Crime) చెందిన నరేంద్ర సింగ్ ధ్రువేల్ అనే వ్యక్తి సౌరాష్ట్రలోని ఒక సిరామిక్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేసే వాడు. అయితే అక్కడ ఇతనికి ఒక యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి.. ఇద్దరూ ఒకే హాస్టల్ లో ఉంటూ జీవనం సాగించేవారు. అయితే కొన్ని రోజులుగా వీరి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మూడునెలల క్రితం జరిగిన ఒక గొడవలో నరేంద్ర సింగ్ తన ప్రేయసిని అతి కిరాతకంగా కర్రలు, చెక్కలతో కొట్టడంతో ఆమె మరణించింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కాగా విచారణలో నిందితుడు నేరం అంగీకరించడంతో అతన్ని జైలుకు పంపించారు పోలీసులు. ఆదివారం తెల్లవారుజామున 4గంటల (ప్రాంతంలో తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతడిని పరీక్షించి, నరేంద్ర సింగ్ గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీఫ్ ఫేక్ వీడియోలతో నాపై దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్

డీఫ్ ఫేక్ వీడియోలతో నాపై దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్

జ్యోతిష్కుడి మాటలకు భయపడి నవవధువు బలవన్మరణం

జ్యోతిష్కుడి మాటలకు భయపడి నవవధువు బలవన్మరణం

నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!

నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!

టంగుటూరులో భారీ అగ్నిప్రమాదం

టంగుటూరులో భారీ అగ్నిప్రమాదం

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

📢 For Advertisement Booking: 98481 12870