📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Currency Notes : కరెన్సీ నోట్ల ప్రింటింగ్ కు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?

Author Icon By Sudheer
Updated: May 30, 2025 • 8:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన తాజా వార్షిక నివేదికలో కరెన్సీ నోట్ల ముద్రణపై జరిగిన ఖర్చుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ముద్రణకు రూ. 6,372.82 కోట్లు ఖర్చు అయిందని RBI తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 25 శాతం అధికమని నివేదిక స్పష్టం చేసింది.

రూ. 500 నోట్లకే ఎక్కువ ప్రాధాన్యం
ప్రస్తుతం చలామణీలో ఉన్న కరెన్సీ (Currency Notes ) వాల్యూ 6 శాతం, నోట్ల క్వాంటిటీ 5.6 శాతం పెరిగినట్లు RBI తెలిపింది. వాల్యూ పరంగా చూస్తే రూ. 500 నోట్ల వాటా అత్యధికంగా 86 శాతంగా ఉంది. నోట్ల సంఖ్య పరంగా చూసినపుడు రూ. 500 నోట్ల వాటా 40.9 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది. చిన్న నోట్ల కంటే పెద్ద నోట్లకే ప్రజలు ఎక్కువగా మొగ్గుచూపుతున్న దృశ్యాన్ని ఇది సూచిస్తోంది.

కొత్తగా ముద్రించని నోట్ల వివరాలు
2023-24 సంవత్సరంలో రూ. 2, రూ. 5, అలాగే ఇప్పటికే మాన్యుఫ్యాక్చరింగ్‌ నుంచి తప్పించబడిన రూ. 2,000 నోట్లను కొత్తగా ముద్రించలేదని RBI స్పష్టం చేసింది. చలామణీలో ఉన్న ఈ నోట్ల వాటా తగ్గుతున్నదని, దాని ప్రకారం ముద్రణపై తగ్గింపులు వస్తున్నాయని అర్థమవుతుంది. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న వేళ, కరెన్సీ ముద్రణపై భవిష్యత్‌లో మరింత నియంత్రణ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also : Mahanadu : రెడ్ బుక్ కాదు, రెడ్ కలర్ చూసినా వాళ్లకు నిద్ర పట్టడం లేదు – నారా లోకేష్

currency notes Google News in Telugu RBI

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.