हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Diwali : దీపావళికి 9 రోజులు సెలవులు ఇచ్చిన కంపెనీ

Sudheer
Diwali : దీపావళికి 9 రోజులు సెలవులు ఇచ్చిన కంపెనీ

దేశవ్యాప్తంగా ఉద్యోగులలో సంతోషాన్ని నింపే వార్త ఢిల్లీ నుంచి వెలువడింది. అక్కడి ప్రముఖ పీఆర్ సంస్థ ‘ఎలైట్ మార్క్’ (Elite Mark) తమ ఉద్యోగులకు ఈసారి దీపావళి పండుగ సందర్భంగా ఏకంగా తొమ్మిది రోజుల సెలవులు ప్రకటించింది. సంస్థ సీఈవో రజత్ గ్రోవర్ ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ మెయిల్‌లో పండుగ సెలవులు అక్టోబర్ 18 నుంచి 26 వరకు ఉండనున్నాయని పేర్కొన్నారు. ఈ నిర్ణయం గురించి సంస్థలో పనిచేసే హెచ్‌ఆర్ అధికారి లింక్లిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది క్షణాల్లో వైరల్ అయింది. ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని ఆహ్వానిస్తూ, కంపెనీ మేనేజ్‌మెంట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Air Services : విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు

రజత్ గ్రోవర్ తన మెయిల్‌లో ఉద్యోగులకు ప్రత్యేక సందేశం పంపారు. “మీరు గత కొంతకాలంగా కష్టపడి పనిచేస్తున్నారు. అందుకే ఈ పండుగ సమయంలో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం, మానసికంగా రీఛార్జ్ కావడం అవసరం” అని పేర్కొన్నారు. ఆయన దృష్టిలో ఉద్యోగుల సంతోషమే సంస్థ ప్రగతికి మూలమని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ద్వారా ఎలైట్ మార్క్ కంపెనీ ఉద్యోగ సంక్షేమానికి, వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో మరోసారి వెల్లడైంది. చాలా కంపెనీలు దీపావళి సందర్భంగా కేవలం రెండు లేదా మూడు రోజుల సెలవులు మాత్రమే ఇస్తుంటే, తొమ్మిది రోజుల సెలవులు ఇవ్వడం భారత కార్పొరేట్ రంగంలో అరుదైన విషయం.

సంస్థ ఈ నిర్ణయంతో ఉద్యోగులు మాత్రమే కాకుండా, ఇతర సంస్థలు కూడా ప్రేరణ పొందుతున్నాయి. సోషల్ మీడియాలో అనేక నెటిజన్లు ఈ ప్రయత్నాన్ని “మానవతా దృక్పథానికి నిదర్శనం”గా అభివర్ణించారు. పండుగ సమయంలో ఉద్యోగులు తమ కుటుంబాలతో గడపడం వల్ల వారి ఉత్సాహం, సృజనాత్మకత, మరియు ఉత్పాదకత మరింత పెరుగుతుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ చర్యతో ఎలైట్ మార్క్ కంపెనీ కేవలం వ్యాపార ప్రగతికే కాకుండా, ఉద్యోగుల సంతోషాన్ని కూడా విలువైన ఆస్తిగా చూసే సంస్థగా నిలిచింది. దీపావళి ముందు ఇలాంటి నిర్ణయం రావడంతో కార్పొరేట్ ప్రపంచంలో ఇది చర్చనీయాంశమైంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇతర భాషలపై ద్వేషం లేదు – కమల్ స్పష్టం

ఇతర భాషలపై ద్వేషం లేదు – కమల్ స్పష్టం

రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం

రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం

సంజయ్ అగర్వాల్ కేసు, రూ.16 కోట్ల ఆస్తులు పీఎన్‌బీకి!

సంజయ్ అగర్వాల్ కేసు, రూ.16 కోట్ల ఆస్తులు పీఎన్‌బీకి!

రూ.4 లక్షల లంచం, ఇన్‌స్పెక్టర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు!

రూ.4 లక్షల లంచం, ఇన్‌స్పెక్టర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు!

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!

భార్యభర్తల గొడవలో ‘బయటికి వెళ్లి.. చావు’ అని అనడం ఆత్మహత్య ప్రేరేపితం కాదు: హైకోర్టు

భార్యభర్తల గొడవలో ‘బయటికి వెళ్లి.. చావు’ అని అనడం ఆత్మహత్య ప్రేరేపితం కాదు: హైకోర్టు

ఎర్రటి జుట్టుతో డ్యూటీకి వచ్చిన డీఎస్పీకి సీరియస్ వార్నింగ్

ఎర్రటి జుట్టుతో డ్యూటీకి వచ్చిన డీఎస్పీకి సీరియస్ వార్నింగ్

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

ఈయూతో ట్రేడ్ డీల్‌ పై జైరాం రమేశ్​కు గోయల్ కౌంటర్

ఈయూతో ట్రేడ్ డీల్‌ పై జైరాం రమేశ్​కు గోయల్ కౌంటర్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

NCP పార్టీ భవిష్యత్‌పై అనిశ్చితి..సీఎంతో నేతల భేటీ

NCP పార్టీ భవిష్యత్‌పై అనిశ్చితి..సీఎంతో నేతల భేటీ

📢 For Advertisement Booking: 98481 12870