📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Chirutha attack: చిరుత దాడి లో ఆరేళ్ల చిన్నారి మృతి

Author Icon By Saritha
Updated: October 15, 2025 • 2:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పుణెలో విషాదం: ఐదేళ్ల బాలికపై చిరుత దాడి

పుణె జిల్లా పింపర్‌ఖేడ్ గ్రామంలో ఆదివారం ఉదయం జరిగిన ఘటన స్థానికులను కలచివేసింది. తన తాతకు నీరు తీసుకెళ్తున్న ఐదేళ్ల బాలికపై చెరకు తోటలో దాక్కున్న చిరుతపులి (Chirutha attack) దాడి చేసింది. ఈ ఘటనలో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చిరుతపులి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

 Read also: ఆర్జేడీకి ఇద్దరి ఎమ్మెల్యేలు రాజీనామా

దారుణ సంఘటన వివరాలు

పింపర్‌ఖేడ్‌కు చెందిన రైతు అరుణ్ దేవ్‌రామ్ బొంబే పొలంలో దున్నుతుండగా, అతని మనవరాలు శివన్య శైలేష్ బొంబే తాగునీరు తీసుకుని వెళ్తుండగా చెరకు తోటలో దాక్కున్న చిరుత దాడి చేసింది. తాత అరుణ్ దేవ్‌రామ్ ఆ దృశ్యాన్ని చూసి వెంటనే అరుస్తూ చిరుతను తరిమి తన మనవరాలిని రక్షించడానికి ప్రయత్నించాడు. వెంటనే బాలికను మంచార్ ఉప-జిల్లా ఆసుపత్రికి తరలించినప్పటికీ, వైద్యులు ఆమె మరణించినట్లు ధృవీకరించారు.

ప్రజల్లో భయం, అధికారుల స్పందన

సంఘటనపై సమాచారం అందుకున్న మాజీ మంత్రి దిలీప్‌రావ్ వాల్సే పాటిల్, మాజీ ఎంపీ శివాజీరావ్ అధల్‌రావ్ పాటిల్ ఆసుపత్రికి (hospital) చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. గత కొన్ని నెలలుగా పింపర్‌ఖేడ్ పరిసర ప్రాంతాల్లో చిరుత (Chirutha attack) దాడులు పెరుగుతున్నాయి. ఇది ఏడో ఘటన కావడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. చిరుతను వెంటనే బోనులో బంధించాలని స్థానికులు అటవీ శాఖను డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Child Death Forest Department Leopard attack Maharashtra Pimparkhed village Pune district Tragedy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.