हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Rains : మే చివరి నుంచే వర్షాలు పడే అవకాశం – స్కెమెట్

Sudheer
Rains : మే చివరి నుంచే వర్షాలు పడే అవకాశం – స్కెమెట్

ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల వర్షపాతం సాధారణంగానే ఉండే అవకాశం ఉందని ప్రముఖ వాతావరణ సంస్థ స్కైమెట్ వెల్లడించింది. జూన్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సుమారు 868.6 మిల్లీమీటర్లు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మే చివరి నుంచే కొన్ని ప్రాంతాల్లో వానలు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొంది.

తెలంగాణలో అధిక వర్షపాతం – ఉమ్మడి జిల్లాలకు లాభం

తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సాధారణ కంటే 30 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని స్కైమెట్ అంచనా వేసింది. ఇది వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులకు ఊరటనిచ్చే అంశం. వర్షాలు ముందుగానే మొదలవడం ద్వారా వ్యవసాయ సీజన్ ముందుగానే ప్రారంభం కావొచ్చు.

ఏపీలో కొంత లోటు వర్షపాతం

ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండొచ్చని స్కైమెట్ చెబుతోంది. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మినహాయించి మిగిలిన జిల్లాల్లో వర్షపాతం లోటుగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఇది అక్కడి రైతులకు కొంత ఆందోళన కలిగించే అంశమే అయినా, ముందు జాగ్రత్తలు తీసుకుంటే నష్టాలను తక్కువగా మార్చుకోవచ్చని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870