కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27 (Budget 2026) ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ అంచనాలను పార్లమెంట్లో వెల్లడించారు. ఈ బడ్జెట్లో మూలధన వ్యయం రూ. 12.20 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. అలాగే, 2026-27 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోలోటును 4.3 శాతంగా అంచనా వేశారు. 2027 నాటికి పన్ను వసూళ్లు రూ. 28.70 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనా వేయబడింది.
Read Also: AP Budget Updates 2026:ఏపీ సహా 4 రాష్ట్రాల్లో ‘రేర్ ఎర్త్ మినరల్స్’ కారిడార్లు!
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: