Breaking News: దేశ రాజధానిలో రేపు సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు.
Read Also: Weather Updates:మేడ్చల్లో చలి తీవ్రత పెరిగింది – కొండాపూర్లో 12.9°C
విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ భేటీలో పలు ముఖ్య అంశాలపై చర్చ జరగనుంది. ఇటీవల జరిగిన ఢిల్లీ పేలుడు ఘటనపై సమీక్ష చేసే అవకాశం కూడా ఉన్నట్లు కేంద్ర వర్గాలు సూచిస్తున్నాయి.
మొత్తానికి, రేపటి క్యాబినెట్ సమావేశం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: