📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Latest news: Bihar Results: నితీశ్ కుమార్‌కు తేజస్వీ యాదవ్ గ్రీటింగ్స్

Author Icon By Saritha
Updated: November 20, 2025 • 5:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్‌లో రాజకీయ పరిణామాలు మళ్లీ ఆసక్తి రేకెత్తిస్తున్న వేళ, పదవసారి ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్(Nitish Kumar) ప్రమాణ స్వీకారం చేయడంతో దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ సందర్భంగా ఆర్జేడీ నాయకుడు,(Bihar Results) మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సోషల్ మీడియా వేదికగా స్పందించి నితీశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కొత్త మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.

తాజా ప్రభుత్వంపై తన ఆలోచనలను వెల్లడించిన తేజస్వీ, ఎన్నికల సమయంలో ప్రజలకు చేసిన ప్రకటనలు, హామీలు నిజంగా అమలయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీహార్ ప్రజల నిత్యజీవితంలో మంచి మార్పులు రావాలనీ, అభివృద్ధికి దారితీయే విధానాలు అమలు కావాలని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read also: డబుల్ మ్యారేజ్ డ్రామా..భార్యలిద్దరూ కలిసి జైలుకు పంపించారు!

కొత్త ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేసిన తేజస్వీ యాదవ్

తమ రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని తేజస్వీ యాదవ్(Bihar Results) ఆకాంక్షించారు. ప్రజలు ఎదురు చూస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలైతే రాష్ట్రం మరింత ముందుకు సాగుతుందని చెప్పారు. బీహార్ భవిష్యత్తు, యువత ఆశయాలు నెరవేరే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

bihar-news bihar-politics Latest News in Telugu new-government nitish-kumar oath-ceremony RJD tejaswi-yadav

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.